Home » COVID-19 wave
ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్డౌన్స్ పెట్టిన తర్వాత.. కరోనా ప్రభావం తగ్గింది. తర్వాత వ్యాక్సిన్లు రావడంతో జనం రిలీఫ్ అయ్యారు. కానీ ఇప్పటికీ
జపాన్ దేశవ్యాప్తంగా కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య శాఖ గురువారం హెచ్చరించింది. బుధవారం టోక్యోలో నమోదైన 16వేల 878 కొత్త కేసులు ఫిబ్రవరి నుంచి అత్యధికంగా నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
విపత్కర పరిస్థితులను సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఒకటి, రెండు, మూడు దాటి నాలుగో వేవ్ దశకు చేరింది. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో మహారాష్ట్ర సర్కార్ ప్రకటించిన సెమీ లాక్డౌన్ 2021, ఏప్రిల్ 14వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది.
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.. వచ్చే నాలుగు వారాలే అత్యంత కీలకం.. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. గతంలో వైరస్తో పోలిస్తే కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్త�
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కొవిడ్-19 అనేది ఒక వేవ్ కాదు.. సునామీ లాంటిందని హెచ్చరిస్తున్నాయి పలు అధ్యయనాలు. లాక్ డౌన్ ప్రణాళికబద్ధంగా అనుసరించినప్పుడే కరోనాను కట్టడి చేయడం సాధ్య పడుతుందని, లేదని నిర్లక్ష్యం వహిస్తే కరోనాకు బలైపోవాల్సిం�