Home » Covid-19
పాపులర్ యంగ్ బాలీవుడ్ యాక్టర్ రణ్బీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షల్లో తన కొడుక్కి పాజిటివ్గా నిర్ధారణ అయిందని రణ్బీర్ తల్లి నీతూ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
కరోనా అంటే వణికిపోయేవారు మొదట్లో.. అయితే ఇప్పుడు కాస్త భయం తగ్గింది కానీ, కరోనా వైరస్ దాదాపుగా ప్రతీ ఇంటిని టచ్ చేసినట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు హైదరాబాద్లో ఉంటున్నారా? మీకు కరోనా వచ్చిందా? లేదా? ఎప్పుడన�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కొత్త పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొ�
SARS-CoV-2 నిర్ధారణ కోసం నేచరల్ బ్లడ్ టైపును రిఫెరెన్స్ గా తీసుకోవచ్చని రీసెంట్ గా 2021 మార్చి 3న సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ అయింది. ఇంకా ఈ స్టడీలో A బ్లడ్ టైపు ఉన్న వారికి కొవిడ్ 19 ఇతరుల కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. బ్లడ్ టైపులు A, B, Oలలో �
Food after COVID-19 Vaccination: కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారా.. అపోహల నడుమ ఫుడ్ తీసుకోకపోతే 100శాతం కంఫర్ట్ కోల్పోతాం. మనం బెటర్ గా ఫీల్ అవడానికి తీసుకునే ఫుడ్స్ లో ఒక గ్లాసు నిండా టీ, లేదా చికెన్ సూప్ ఏదైనా బెటర్ అంటున్నారు. దాదాపు చికెన్ సూప్ తీసుకోవడమే బెటర్ అ
KOVIND భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. బుధవారం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో ఆయన తొలి డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారు. 60 ఏళ్ల పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన �
Corona Positive After 2nd Dose: కరోనా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత ఓ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ కొవిడ్ పాజిటివ్ వచ్చింది. రెండో డోస్ తీసుకున్న కొద్ది రోజులకే పాజిటివ్ రావడం గమనార్హం. దీనిపై స్పందించిన డాక్టర్లు శరీరంలో ఇమ్యూనిటీ డెవలప్ అవడానికి ఇంకొద్ది �
తెలంగాణ రాష్ట్రంలో 45 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కూడా కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతోంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 నుంచి 59 ఏళ్�
5 Months for Sense of Smell to Return : ప్రపంచవ్యాప్తంగా చాలామంది కరోనా బాధితుల్లో వైరస్ నుంచి కోలుకున్నాక కూడా వారిలో వాసన కోల్పోయిన భావన అలానే ఉంటోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఈ తరహా లక్షణం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల కొత్త అధ్యయనం నిర్వహించారు. అ
Maharashtra మహారాష్ట్రలో మళ్లీ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్బల్కూ కరోనా సోకింది. తనకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు భుజ్బల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్య�