Home » Covid-19
కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది.
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరోసారి చెలరేగుతుండటంతో సీఎంలతో సమీక్షించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల సమయంలో వర్చువల్ ఇంటరాక్షన్
భారతదేశంలో కరోనా మళ్లీ కోరలు చాసింది.. మహారాష్ట్ర సహా ఏడు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే రోజువారీ కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదయ్యాయి.
ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..... పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఇండియన్ వ్యాపారవేత్త గౌతం అదానీ ఆస్తులను ఆరా తీస్తున్నారు. కొవిడ్ 19 మహమ్మారి సమయంలో అతని ఆస్తులు 50శాతం ఎలా పెరిగాయని ప్రశ్నించారు. '2020లో మీ ఆదాయం ఎంత పెరిగింది?
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ రణ్బీర్ కపూర్, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఇద్దరికీ కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయన
వెస్ట్ బెంగాల్ లోని సీనియర్ సిటిజన్ ఒకరు కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని కొద్ది రోజులకే చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ చేశారు. జల్పయ్గురి జిల్లాలో ఉంటున్న కృష్ణ దత్త(64) లోకల్ హాస్పిటల్ లోనే ..
బాలీవుడ్ యంగ్ హీరో రణ్బీర్ కపూర్ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన కాసేపటికే మరో దర్శకుడితో పాటు యూనిట్ సభ్యలకు కూడా కోవిడ్ సోకిందనే విషయం తెలియడంతో బాలీవుడ్ వర్గాలవారు ఉలిక్కి పడ్డారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి, త్వరలోనే �