Home » Covid-19
TV Serial shootings shut down in Maharashtra : దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ ఉండటంతో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ ప్రకటించింది. తాజాగా ఇప్పడు టీవీ సీరియల్స్ షూటింగ్ లను కూడా నిలిపి వేయాలని ఆదేశించింద
ఇండియాలో కరోనా మరింత ఉధృతం దాల్చింది. రోజుకో రికార్డుతో సెకండ్వేవ్ పీక్స్కు వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా లక్ష కేసుల మార్క్ దాటడమే కాకుండా.. లక్ష 50 వేల కేసుల వైపు పరుగులు తీస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 31,892 శాంపిల్స్ పరీక్షించగా వారిలో కొత్తగా 2,765 మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
ముగ్గురు వృద్ధులకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలకు కోవిడ్ వ్యాక్సిన్ కు బదులుగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు.
కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్లకు డిమాండ్ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకూ అంతగా ఆసక్తి చూపించని ప్రజలు... ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయించుకొనేందుకు ముందుకొస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో లో నిన్న ఒక్క రోజే లక్ష మందికి పైగా కోవిడ్ టీకా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 11 వందల 93 వ్యాక్సిన్ కేంద్రాలలో లక్షా 2 వేల 886 మందికి టీకాలు వేశారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య మొత్తం 17 లక్షల 83 వేల 208 కి
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోడీకి..
దక్షిణ ముంబై నుంచి ఓ జంటకు వారి 60 ఏళ్ల వయస్సులో గత వారం డాక్టర్ ను కలిశారు. రెండ్రోజులుగా జ్వరం..
MI’s Kiran More: భారతజట్టు మాజీ క్రికెటర్.. ముంబై ఇండియన్స్ జట్టు అడ్వైజర్ కిరణ్ మోరె కరోనా వైరస్ బారిన పడ్డారు. లేటెస్ట్గా జరిగిన పరీక్షల్లో కిరణ్కు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే అతనికి ఎటువంటి లక్షణాలు లేకుండా �