Home » Covid-19
భారత్లో ఆక్సిజన్ కొరత... విదేశాల నుండి దిగుమతి
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కేసులు,మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి భారీగా నమోదవుతున్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో నిర్వహిస్తున్న కుంభమేళా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.
విడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశమైంది.
ఇదిలా ఉంటే ఆయన కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఈరోజు ఉదయం తనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్దారణ అయిందని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందవద్దని తెలిపారు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర�
భారత్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
Covid-19: కరోనా మహమ్మారి మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. కుటుంబాలకు కుటుంబాలు దీని బారినపడి ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా చితికిపోతున్నాయి. కరోనాతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతి రోజు ఎందరో కరోనాతో ప్రత్యేక్ష�