Home » Covid-19
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ... కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరికాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పాటు హోంశాఖ అధికారులతో మోదీ భేటీ కానున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి.
Vaccination Resuming in telangana: తెలంగాణలో నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆదివారం నిలిపివేసింది. అయితే అధికారికంగా ప్రకటించకుండా ఆదివారం సెలవు �
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పరిస్థితులు ప్రస్తుతం చాలా దారుణంగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు.
సామాన్యులు మొదలు పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడి కన్నుమూశారు. ఇదే పరిస్ధితి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకి ఒక డిఎస్పీ స్ధాయి అధికారి కన్నుమూశారు.
భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, వారికి గట్టి సందేశాన్ని ఇవ్వడానికే ఇళా దేవత విగ్రహానికి మాస్క్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పూజారి పండిట్ మనోజ్ శర్మ వెల్లడించారు.
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు.
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారికి కట్టడి చేయలేమా? ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు కరోనాను నియంత్రించలేవా? కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మాస్క్ ధరిస్తే కరోనాను ఆపగలదా?
కొవిడ్ చికిత్సలో కీలకంగా మారిన రెమ్డెసివిర్ బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రెమ్డెసివిర్ డ్రగ్ తయారు చేస్తున్న అన్నీ ఫార్మా కంపెనీలు కూడా దీని ధరను సగానికి పైగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశ