Home » Covid-19
ప్రముఖ తమిళ హస్య నటుడు వివేక్ మరణానంతరం... కోవిడ్ వ్యాక్సిన్ పై, కరోనాపై తప్పుడు ఆరోపణలు చేసిన తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
వ్యాక్సిన్ వేయించుకున్నాక జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా దగ్గు, జలుబు చేసినట్లు కూడా ఉంటుంది...
Covid-19: బ్రేక్ ది చైన్ అంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ కరోనా తీవ్రతను అదుపులోకి తెచ్చినట్లుగా కనిపించట్లేదు.. ప్రస్తుతం కరోనా ఆ రాష్ట్రంలో చేయి దాటిపోయింది. ఇక లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే కష్టమే అనే అభిప్రాయాలు వ�
కరోనా సోకి సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది.
కరోనా వ్యాపించకుండా..ఢిల్లీ ప్రభుత్వం...లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందని..మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. ప్రజల్లోఎవేర్ నెస్ పెరిగిపోయింది. దయచేసి మాఇంటికి రాకండి... మీ ఇంటికి రానివ్వకండి అని విజ్ఞప్తి చేస్తూ ఇంటి ముందు బ్యానర్లు కట్టకుంటున్నారు. ఇలాంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో త�
భారత్పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా...రెండు లక్షలు..దాటి... రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్ సోమవారం అధికారులతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాలా...లాక్ డౌన్ విధించాలా, లేదంటే కఠిన ఆంక్షలు అమలు చేసే
దేశంలో మిగిలిన రాష్ట్రాల కరోనా కేసులు ఒక ఎత్తైతే.. మహారాష్ట్రది మరో ఎత్తు. 15 రోజుల పాటు కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేస్తున్నా కానీ మహారాష్ట్రలో కేసులు తగ్గకపోడంతో పూర్తి స్థాయి లాక్డౌన్ వైపు మహా సర్కార్ ఆలోచిస్తుంది.