Home » Covid-19
దేశంలో ప్రతిరోజూ కొత్త కరోనా సోకిన వారి సంఖ్య రికార్డులను బద్దలు కొడుతోంది. దేశంలో మొదటిసారిగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2లక్షల 17వేల 353 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమ�
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రెజిల్ లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
వెస్ట్ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అంతకంతకు పెరుగుతుంది. గత పది రోజులుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక ఇది ఇలా ఉంటే నిండి గర్భిణికి కరోనా నిర్దారణ కావడంతో ఆమెకు ఆపరేషన్ చేసేందుకు వైద్యు�
Covid-19: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో రోజుకు 2000 వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. కరోనా సోకిన వారిలో మూడో వ
పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గత సంవత్సరం కూడా వేలాది మంది కాలి నడకన సొంత గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబై రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీ నెలకొంది.
Covid-19 positive for Nortje: ఐపిఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్లో చెన్నైపై గెలిచి ఆనందంగా ఉండగా.. కరోనా కారణంగా స్టార్ బౌలర్ మ్యాచ్లకు దూరం కాబోతున్నారు. రాజస్థాన్ రాయల్స్తో జరగనున్న రెండో మ్యాచ్లో అందుబాగులో ఉంటారని భావించిన జట్టు ప్రధాన పే
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజలకు సాయం అందించేందుకు ప్రత్యేక నెంబర్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసేసుకున్నాం.. ఇంకా కరోనా దరిచేరదులే అనుకుంటే పొరపాటే.. వదల బొమ్మాలి.. వదలా? అన్నట్టుగా కరోనా వెంటాడుతూనే ఉంటుంది.