Home » Covid-19
Shirdi, Sai Baba Temple Shut from tonight amid spikein Covid cases : మహారాష్ట్రలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా షిర్డి సాయిబాబా ఆలయాన్ని మూసివేయాలని షిర్డి సాయి సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. సోమవారం, ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 30 వరకు మూసి వేయాలని ఆలయాన్�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కరోనా కేసులు ఎక్కువవుతున్న క్రమంలో..తెరిచి ఉంచి ఉన్న టీ స్టాల్ ను బంద్ చేయాలని చెప్పిన పోలీసులపై మరుగుతున్న టీ పోశాడు. అంతేగాకుండా..అతని కుటుంబసభ్యులు దాడి చేశారు.
అలియా భట్, అక్షయ్ కుమార్ లకు కరోనా పాజిటివ్ రాగా..మరో ఇద్దరు కోవిడ్ బారిన పడ్డారు. నటి భూమి పడ్నేకర్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అదే విధంగా నటుడు విక్కీ కౌశల్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు.
కొవిడ్ పేషెంట్ల పరిస్థితి దుర్భరంగా మారింది. నాగ్పూర్లోని జీఎంసీ హాస్పిటల్ లో కొవిడ్ పేషెంట్లు బెడ్లు షేర్ చేసుకుంటూ ట్రీట్మెంట్..
గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో ఓ బంగారం వ్యాపారుల సంఘం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది...
covid-19 demand lockdown maharashtra Mumbai rise : గత సంవత్సరం ఇదే రోజుల్లో వలస కార్మికుల కష్టాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా మహమ్మారి. భారత్ లో కరోనా మహమ్మారి ఏడాది దాటిపోయినా దాని ప్రతాపం ఏమాత్రం తగ్గలేదు సరికదా సెకండ్ వేవ్ కూడా కొనసాగిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తో
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్కు కరోనా పాజిటివ్ వచ్చింది. కోవిడ్-19 బారిన పడిన తరువాత, అమీర్ ఖాన్ హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు.
కరోనా ఎఫెక్ట్తో.. నేటి నుంచి తెలంగాణలో పాఠశాలలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండటంతో.. ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.