Covid-19

    అమరావతి జిల్లాలో వారం రోజులు లాక్ డౌన్

    February 21, 2021 / 06:44 PM IST

    Maharashtra కరోనా వైరస్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. రోజు రోజుకి పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది.

    భారత్‌ను భయపెడుతున్న కొత్త రకం కరోనా, ఆ రాష్ట్రాల్లో వేగంగా వ్యాప్తి

    February 20, 2021 / 11:08 AM IST

    Covid-19 variant N440K spreading: భారత్‌కు ఇంకా కరోనా ముప్పు పొంచి ఉందా? దేశంలో కొత్త రకం కరోనా వెలుగుచూసిందా? దాని వల్ల ఇబ్బందులు తప్పవా? సీసీఎంబీ(ccmb) అధ్యయనంలో కొంత ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్‌440కె(N

    వ్యాక్సిన్ పంపిణీలో కోటి మార్కును దాటిన భారత్

    February 19, 2021 / 07:04 PM IST

    COVID-19 vaccination కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్​ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక కోటికిపైగా (1,01,88,007) డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కేవలం 34రోజుల్లోనే క�

    మహారాష్ట్రలో మరోసారి చెలరేగుతున్న కరోనా వేవ్

    February 15, 2021 / 09:47 PM IST

    Maharashtra Covid Cases: మరోసారి మహారాష్ట్రలో కరోనా వేవ్ చెలరేగిపోతుంది. గ‌త 24 గంట‌ల్లో 4 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అవగా.. ఒక్క రోజులోనే 40 మంది మ‌ర‌ణించారు. వీటితో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 20లక్షల 64వేల 278కి చేరింది. మొత్తం మ‌ర‌ణాల సంఖ�

    హైదరాబాద్‌లో వ్యాక్సిన్ తీసుకున్న 20రోజులకే కరోనా పాజిటివ్

    February 14, 2021 / 11:03 AM IST

    Corona Vaccination: కరోనా వ్యాక్సిన్‌ వేసుకున్న 20 రోజులకే మరో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్‌ వచ్చింది. నిమ్స్‌కు చెందిన రెసిడెంట్‌ డాక్టర్‌, ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వ్యాక్సిన్ ఫస్ట్

    కరోనాతో తెల్లని పులి పిల్లలు మృతి?, మండిపడుతున్న జంతు ప్రేమికులు

    February 13, 2021 / 07:14 PM IST

    Lahore zoo : కరోనా జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కుక్కలు, పిల్లులు, పులులు, ఇతర జంతువులు మృత్యుబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా..రెండు తెల్లని పులి కూనలు మరణించడం జంతు ప్రేమికులను కలిచివేస్తోంది. పాకిస్థాన్ లోని జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాహో�

    సెంట్రల్ జైలులో కరోనా కలకలం

    February 13, 2021 / 03:39 PM IST

    Professor GN Saibaba, 4 others test positive for COVID-19 in Nagpur jail : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై క్రమేపి కరోనా భయం నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న కొందరు ప్రముఖ ఖైదీలు కరోనా బారిన పడటం కలవరానికి గురి చేస్తోంది. వీరిలో మానవ హక్కుల కార్�

    ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

    February 8, 2021 / 06:24 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. లేటెస్ట్‌గా రాష్ట్రంలో కరోనా కేసులు 62 మాత్రమే నమోదయ్యాయి. 100కంటే తక్కువ కేసులు నమోదు కాగా.. ఒక్కరోజు వ్యవధిలో 22,094 నమూనాలను పరీక్షించగా 100కంటే తక్కువ కేసులు పాజిటివ్‌గా తేలాయి. �

    భారతదేశంలో కరోనా ఎంత మందికి వచ్చింది, షాకింగ్ విషయాలు

    February 5, 2021 / 06:59 AM IST

    దేశంలో కరోనా ఎంతమందికి వచ్చింది. ? ఇదేం ప్రశ్న అనుకోకండి. అధికారిక లెక్కలప్రకారం కోటీ లక్షల మందికి కోవిడ్ సోకింది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు చొప్పున దేశవ్యాప్తంగా వైరస్‌ బారినపడ్డారట. ఇకపై కోవిడ్‌ బారినపడకుండా ఉంచేందుకు వ్యాక్సినేషన్‌ను మ�

    కరోనాకు వ్యాక్సినే కాదు… మెడిసిన్ కూడా ఉంది

    February 4, 2021 / 01:02 PM IST

    https://youtu.be/1YArFiK8X_c  

10TV Telugu News