Home » Covid-19
Maharashtra కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజు రోజుకి పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరగడంతో మహారాష్ట్రలో మరోసారి లాక్డౌన్ అమలులోకి వచ్చింది.
Covid-19 variant N440K spreading: భారత్కు ఇంకా కరోనా ముప్పు పొంచి ఉందా? దేశంలో కొత్త రకం కరోనా వెలుగుచూసిందా? దాని వల్ల ఇబ్బందులు తప్పవా? సీసీఎంబీ(ccmb) అధ్యయనంలో కొంత ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్440కె(N
COVID-19 vaccination కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక కోటికిపైగా (1,01,88,007) డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కేవలం 34రోజుల్లోనే క�
Maharashtra Covid Cases: మరోసారి మహారాష్ట్రలో కరోనా వేవ్ చెలరేగిపోతుంది. గత 24 గంటల్లో 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఒక్క రోజులోనే 40 మంది మరణించారు. వీటితో ఇప్పటి వరకు మహారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 20లక్షల 64వేల 278కి చేరింది. మొత్తం మరణాల సంఖ�
Corona Vaccination: కరోనా వ్యాక్సిన్ వేసుకున్న 20 రోజులకే మరో ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్ వచ్చింది. నిమ్స్కు చెందిన రెసిడెంట్ డాక్టర్, ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వ్యాక్సిన్ ఫస్ట్
Lahore zoo : కరోనా జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కుక్కలు, పిల్లులు, పులులు, ఇతర జంతువులు మృత్యుబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా..రెండు తెల్లని పులి కూనలు మరణించడం జంతు ప్రేమికులను కలిచివేస్తోంది. పాకిస్థాన్ లోని జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాహో�
Professor GN Saibaba, 4 others test positive for COVID-19 in Nagpur jail : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై క్రమేపి కరోనా భయం నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న కొందరు ప్రముఖ ఖైదీలు కరోనా బారిన పడటం కలవరానికి గురి చేస్తోంది. వీరిలో మానవ హక్కుల కార్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. లేటెస్ట్గా రాష్ట్రంలో కరోనా కేసులు 62 మాత్రమే నమోదయ్యాయి. 100కంటే తక్కువ కేసులు నమోదు కాగా.. ఒక్కరోజు వ్యవధిలో 22,094 నమూనాలను పరీక్షించగా 100కంటే తక్కువ కేసులు పాజిటివ్గా తేలాయి. �
దేశంలో కరోనా ఎంతమందికి వచ్చింది. ? ఇదేం ప్రశ్న అనుకోకండి. అధికారిక లెక్కలప్రకారం కోటీ లక్షల మందికి కోవిడ్ సోకింది. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరు చొప్పున దేశవ్యాప్తంగా వైరస్ బారినపడ్డారట. ఇకపై కోవిడ్ బారినపడకుండా ఉంచేందుకు వ్యాక్సినేషన్ను మ�
https://youtu.be/1YArFiK8X_c