Covid-19

    గుడ్ న్యూస్ : సీరం సంస్థతో కేంద్రం ఒప్పందం, వ్యాక్సిన్ డోసుల సరఫరా

    January 11, 2021 / 07:11 PM IST

    Serum Institute : వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేశ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది. టీకా పంపిణీకి వడివడిగా అడుగులు వేస్తున్న మోడీ సర్కార్..మరో ముందడుగు వేసింది. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి సీరం ఇనిస్టిట్యూట్ తో కేంద్ర ప్రభుత్వం ఒప్�

    బలాన్నిచ్చిన భార్య మాటలు..కరోనాతో కోమాలోకి వెళ్లాల్సిన వాడు కోలుకున్నాడు

    January 9, 2021 / 12:16 PM IST

    US Man says wife’s voice helped ‘I swear I heard her’ : ప్రతీ మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. ఈ మాట ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఓ మహిళ తల్లీగా, చెల్లిగా,భార్యగా, శ్రేయోభిలాషిగా మగాడికి మానసిక బలాన్నిస్తుంది. ముఖ్యంగా భర్తలకు భార్యలే బలం, బలహీనతా కూడా. ‘‘నువ్వు సాధిస్తావ్.

    రిజిష్ట్రేషన్ చేసుకున్నవాళ్లకే కోవిడ్ వ్యాక్సిన్

    January 8, 2021 / 04:00 PM IST

    Central govt simplifies corona vaccine registration process : 2వ దఫా డ్రైరన్‌కు సర్వం సిద్ధమైంది. ఇవాళ దేశంలోని 736 జిల్లాలో డ్రైరన్‌ జరుగుతోంది. 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సంసిద్ధతను ఈ డ్రైరన్‌ ద్వారా తెలుసుకోనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రైరన్‌ను విజయవంతంగా ని�

    ‘కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రధాని మోడీనే ముందుగా తీసుకోవాలి’

    January 8, 2021 / 03:08 PM IST

    Modi Covid-19 Vaccination: భారత ప్రధాని నరేంద్ర మోడీనే తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అంటున్నాడు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లీడర్ తేజ్ ప్రతాప్ యాదవ్. ఇండియాలో శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పిన వ్యాక్సిన్ తొలి షాట్ ను ప్రధాని తీసుకుంటే తనత

    కరోనా కాలర్ ట్యూన్, అమితాబ్ వాయిస్ వద్దంటూ పిటిషన్

    January 8, 2021 / 01:55 PM IST

    amitabh bachchan caller tune on covid 19 : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌పై ఢిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనాపై అవగాహన కార్యక్రమంలో భాగంగా కాలర్‌ట్యూన్‌కు అమితాబ్ వాయిస్ వచ్చారు. అయితే దీనికి బిగ్‌బీ అనర్హుడంటూ

    దేశంలో 82కి చేరిన కొత్త కరోనా కేసులు

    January 8, 2021 / 01:25 PM IST

    new strain of COVID-19 భారత్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కొత్త కరోనా వైరస్​ స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా మరో 9మందికి కొత్త రకం కరోనా వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో

    కొత్త రకం కరోనా టెన్షన్ : బ్రిటన్ నుంచి 246మందితో ఢిల్లీలో ఎయిరిండియా ఫ్లైట్ ల్యాండ్

    January 8, 2021 / 12:22 PM IST

    Air India Flight యూకేలో తొలిసారిగా వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచదేశాలను భయపెడుతున్న సమయంలో ఇవాళ యూకే నుంచి 246మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. కరోనా న్యూ స్ట్రెయిన్ నేపథ్యంలో గత నెల 23 భా

    రైతుల ఆందోళన…మరో తబ్లిగీ జమాత్!

    January 7, 2021 / 07:43 PM IST

    Tablighi Jamaat event నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటం..చలి ఎక్కువగా ఉండటంతో రైతులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రైతు�

    భారత్ లో త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్

    January 7, 2021 / 04:46 PM IST

    nasal vaccine భారత్ లో త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్(ముక్కు ద్వారా వేసుకునే వ్యాక్సిన్)అందుబాటులోకి రానుంది. దేశీయ వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ సంస్థ త్వరలోనే నాజల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. నాగ్‌పూర్‌లోని గిల్�

    అందుబాటులోకి రాని కోవిన్ యాప్, వ్యాక్సిన్ లబ్దిదారుల్లో గందరగోళం

    January 6, 2021 / 11:05 AM IST

    Cowin app not available : సంక్రాంతి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఇండియాలో తొలి క‌రోనా వైర‌స్ టీకా జ‌న‌వ‌రి 13న వేసే అవ‌కాశం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యద‌ర్శి రాజేష్ భూష‌ణ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన�

10TV Telugu News