Home » Covid-19
భారత్లో CORONA తగ్గుముఖం పట్టిందా..? ఇన్నాళ్లు వీరవిహారం చేసిన మహమ్మారి ఇప్పుడు తోక ముడిచిందా..? ఆరు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం దేనికి సంకేతం..? మరోవైపు రికవరీ రేటు కూడా అంతకంతకు పెరగడం శుభపరిణామం అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా కోరల్ల�
Tamannaah Discharged: ఇటీవల కరోనా బారినపడ్డ మిల్కీబ్యూటీ తమన్నా కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆమె డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. తనకు కరోనా సోకడం పై తమన్నా స్పందించారు. ‘‘నేను నాటీం సెట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుక�
coronavirus: కరోనా గురించి ఇది నిజంగా మంచి వార్తే. మనకొచ్చే జలుబు కరోనా నుంచి మనల్ని రక్షిస్తుందని తేల్చిచెబుతున్నారు సైంటిస్ట్లు. జలుబు తరచు రావడానికి కారణం rhinovirus. దానివల్లే బాడీలో యాంటీవైరల్ వ్యవస్థ యాక్టీవ్ అవుతుంది. అంటే బాడీకి రక్షణకవచం తయారై�
Melania Trump’s COVID-19: తనకు కోవిడ్ వచ్చిందని మెలానియా ట్రంప్ ట్వీట్లో చెప్పారు. చాలామంది అమెరికన్స్కు వచ్చినట్లే నాకు, ప్రెసిడెంట్కు పాజిటీవ్ వచ్చింది. ఇద్దరం ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నామని మెలానియా వెల్లడించారు. ఆమెకు కోటన్నర మంది ట్విట్టర్ ఫ�
COVID-19 రికార్డు రేంజ్ లో పెరిగిపోతుంది. అమెరికాలో వాతావరణం మారి చలికాలం రావడంతో తొమ్మిది రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. upper Midwest, West ప్రాంతాల్లో వణుకు పుట్టిస్తున్న వాతావరణం కారణంగా ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. శనివారం Kentucky, Minnesota, Montana, Wisconsi
Dronam Raju Srinivas : VMRDA చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ద్రోణంరాజు మృతిచెందారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నాక కూడా ఆయన్ను ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. �
Influenza-Covid-19 : ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తోడు ఫ్లూ సీజన్ కూడా వస్తోంది. ఇప్పటివరకూ Pandemic పిలిస్తున్నారు.. ఇన్ఫ్లూయెంజా ఫ్లూ ఎంట్రీతో ‘twindemic’ మహమ్మారిగా రూపాంతరం చెందబోతోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమై ఆరు నెలలు దాటేసింద�
KPS Malhotra Corona Positive: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరిగి, చివరికి డ్రగ్స్ మాఫియా బండారం బయటపడేంత వరకు దారి తీసింది. ఈ డ్రగ్స్ కేసులో హీరోయిన్ దీపికా పదుకొణెను విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారి కేపీఎస్ మల్హ
Tamannaah Tested Corona Positive: కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దీని బారిన పడ్డారు. తాజాగా మిల్కీబ్యూటీ తమన్నా కరోనా బారినపడ్డారు. హై ఫీవర్త
UPSC : సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ – 2020 ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లో పరీక్ష జరుగనుంది. తెలంగాణలో వరంగల్, హైదరాబాద్ లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం