Home » Covid-19
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 20,245 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 2,592 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. మరో 837 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ �
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ 19 సోకిన పేషెంట్లకు చికిత్సను అందించేందుకు కొత్త మెడికాబ్ పోర్టబుల్ హాస్పిటల్స్ ను ఇండియన్ ఇన్
వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ ఖైదీని ఆస్పత్రిలో చూపించటానికి తీసుకు వస్తే పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. హన్మకొండకు చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనికి కరోనా లక�
కుటుంబంలో కరోనా సోకిన వ్యక్తి ఒకరు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నివాసం వద్దకు వచ్చి ఆస్పత్రిలో బెడ్ ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తన కొడుక్కి జ్వరంగా ఉందని..ఆస్పత్రిలో బెడ్ లు దొరకటంలేదని బాధ పడుతూ తన భార్య ఇద�
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ ప్రెసిడెంట్ (బిసిసిఐ) , సౌరవ్ గంగూలీ ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. సౌరవ్ గంగూలీ అన్నయ్య మరియు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్రటరీ స్నేహసిష్ గంగూలీకి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. �
తెలంగాణలోని జగిత్యాల్ జిల్లా గొల్లపల్లి మండలంలోని వేణుగుమట్ల గ్రామానికి చెందిన ఓడ్నాలా రాజేష్ (42) అనే వ్యక్తికి దుబాయ్లోని ఓ ఆసుపత్రిలో కోవిడ్-19 చికిత్సకు గాను రూ .1 కోటి 52 లక్షల బిల్లును వేసింది అక్కడి హాస్పిటల్. ఏప్రిల్ 23 న యుఎఈలోని ‘దుబాయ
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే.. సామాజిక దూరాన్ని పాటించాల్సిందే.. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని రద్దీ ప్రాంతాల్లో తిరగొద్దని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఎక�
అసలే కరోనా కాలం.. కొంచెం జలుబు చేసినా.. తుమ్మినా.. దగ్గొచ్చినా వామ్మో కరోనా అంటూ భయపడిపోతున్నారు. మాములు ఫ్లూ అయినా కరోనా అనే భయమే అందరిలోనూ కనిపిస్తోంది. ఇప్పటివరకూ కరోనా సోకినవారిలో కనిపించే లక్షణాల్లో కంటే కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. కర
కరోనా వైరస్ రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా తన ఉధృతిని కొనసాగిస్తోంది. కట్టడి చేస్తున్నా కేసులు పెరుగుతూనే ఉండడంతో ఏం చేయాలో తెలియక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు, సినీ కార్మికులను ఆదుకోవడ�
‘మీసం మెలెయ్యటం వీరత్వమే.. కానీ అది ఒకప్పుడు.. కానీ ఇప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం వీరుడి లక్షణం’.. అంటూ మరో వీడియోను కూడా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేశారు. ఈ వీడియోలో చిరంజీవితో పాటు యంగ్ హీరో కార్తికేయ నటించాడు. ‘కరోనా కట్టడికి మాస్క్ తప్పన�