Home » Covid-19
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 41 పాజిటివ్
లాక్ డౌన్లో మరిన్ని మినహాయింపులనిస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా చోట్ల షాపులను తెరుచుకోవచ్చునని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటలకు అన్ని షాపులు తెరుచుక�
కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ మహమ్మారి. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి మోడీ సర్కార్ భారీ ప్యాకేజీ
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మానవాళి మనుగడకు ముప్పుగా మారింది. ఇప్పటికే లక్షల
దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది కరీంనగర్ జిల్లా. ఎందుకంటే కరోనా వైరస్ ను జిల్లా వాసులు తరిమికొట్టారు. ఇక్కడ అధికారయంత్రాంగం కృషి ఎంతగానో ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఆదేశాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలను పక్కాగా పాటించారు. �
చైనా నుంచి వచ్చిన కరోనా భూతం..ఎంతో మందిని కబళించి వేసింది. ఇంకా ఎంతో మందిని చంపేస్తోంది. ఎప్పుడు తగ్గిపోతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు సైంటిస్టులు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో �
తీహార్ జైల్లో కరోనా కలకలం రేపింది. అత్యాచార ఆరోపణలు కింద అరెస్టయి..ఈ జైలుకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర ఖైదీలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. జైలు సిబ్బంది, అధికారులతో పాటు, మరో ఇద్దరు ఖైదీలను క్వారంటైన్ కు తరలించి చికిత్స
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే లక్షల మందిని బలి తీసుకుంది. ఇంకా
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ