Home » Covid-19
మహిళల్లో కంటే పురుషుల్లోనే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ఎక్కువగా వస్తాయో ఓ యూరోపియన్ అధ్యయనం తేల్చేసింది. పురుషుల్లో కరోనా వైరస్ తీవ్రతకు గల కారణాలను వెల్లడించింది. అందులో పురుషుల్లోని రక్తంలో అత్యధిక స్థాయిలో ఎంజైమ్లు ఉండటమే ఇందుకు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. త్రైమాసికంలో మిలియన్ల మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల్లో ఎక్కువమంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని ఓ రిపోర్టు
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. రాష్ట్రంలో కొత్తగా
కరోనా వైరస్ మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.
ప్రాణాలను పణంగా పట్టి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కరోనాపై పోరాటంలో వారు కీలక పాత్ర
ఇప్పటివరకు కరోనాను నియంత్రించేందుకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు చల్లడమే మనకు తెలుసు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. కరోనా మహమ్మారికి 2 లక్షల 76 వేల 216 మంది మృతి చెందారు. దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిన్న మొత్తం 97వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా, రష్యా, బ�
శరీరంలో విటమిన్-D స్థాయి ఎక్కువ ఉన్న వారిలో కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయే శాతం తగ్గినట్లు వెల్లడైంది. నార్త్ వెస్టరన్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ లో చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ క
ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెడ్ జోన్ల జాబితాలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఇక ఆరెంజ్ జోన్ జిల్లాలుగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం,
ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయ�