Home » Covid-19
కరోనా వైరస్ ఎంతో మందిని కష్టాల పాల్జేసింది. ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేసింది. ఇంకా వైరస్ విస్తరిస్తునే ఉంది. దీని కారణంగా..లాక్ డౌన్ ప్రకటించారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో…అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. పరిశ్రమలు, దుకాణాలు, చిన్
కరోనాను పూర్తిగా ఖతం చేసినట్లు యూరప్ దేశమైన స్లోవేనియా ప్రకటించింది. గత రెండు వారాలుగా దేశంలో రోజుకు రెండు కేసులు మాత్రమే నమోదు చేస్తున్నామని.. క్రమంగా కరోనాను పూర్తిగా అంతమొందించినట్లు స్లోవేనియా ప్రభుత్వం తెలిపింది. కరోనా ఖతం చేయడంతో శు
ఏపీలో లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా అన్నీ మూతపడ్డాయి. విద్యా సంస్థలు, థియేటర్లు,
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 57 కొవిడ్
ప్రపంచదేశాలన్నీ కరోనా కౌగిలిలో బంధీగా ఉన్న వేళ వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనాలో మాత్రం కరోనా ఖతమైపోయినట్లు కన్పిస్తోంది. చైనాలో కరోనా చైన్ ను పూర్తిగా బ్రేక్ చేయడంలో కమ్యూనిస్ట్ దేశం విజయం సాధించిందనే చెప్పవచ్చు. చైనాలో జనవరి నుంచి మ
ఏపీలోని పొలాల్లో పీపీఈ(PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్లు కలకలం రేపాయి. కరోనా పేషెంట్లకు వైద్య
కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది.
మానవాళి మనుగడకు సవాల్ విసురుతున్న కరోనా వైరస్ మమమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం
దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించే అవకాశం ఉందని సమాచారం. కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్�
కరోనా వైరస్.. ప్రపంచమంతా ఈ భయంతోనే బతుకుతోంది. కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. తాత్కాలిక లాక్ డౌన్ లతో వైరస్ పూర్తిగా సమసిపోదని తెలుసు. కొవిడ్- 19 లా