Home » Covid-19
గొర్రెల కాపరికి కరోనా వస్తే మేకలు, గొర్రెలు కూడా క్వారంటైన్ కు వెళ్లాల్సి వచ్చింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. గోడెకరె గ్రామంలో కాపరికి కరోనా వచ్చిందని తెలిసి గ్రామస్థులంతా భయాందోళనకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ�
ప్రపంచమంతా కరోనా వాక్సిన్ గురించి కలవరిస్తోంది . అందుక్కారణం ఒక్కటే . ఇప్పటికే కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది . లక్షల మంది ప్రాణాలు బలిగొంది . రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది . మందు లేదు , చికిత్స లేదు . మరోపక్క వైరస్ మ్యుటేషన్ మరింత భ�
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ కరోనా వాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. మరి అందరికన్నా ముందు రంగంలోకి దిగిన విదేశీ సంస్థల ప్రయోగాలు ఎంతవరకూ వచ్చాయి? ప్రపంచ వ్యాప్తంగా వందల కొద్దీ వాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటన్నింటిలో
ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి (జూలై 1) బుధవారం నుంచి అన్ లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నామని ఆయన అన్నారు. వర్షాకాలం కూడా మొదలైందని, జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయని తెలిపారు. దేశ ప్రజలందరూ చాలా జాగ్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం (జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ఆయన పీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. లడఖ్ గాల్వన్ లోయలో భారతదేశం, చైనా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన, కరోనావైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నా�
ఒక్క వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లుగా కరోనా పరిస్థితులను మార్చేసింది. సినిమా షూటింగ్స్ అనే కాదు.. మార్కెటింగ్, బిజినెస్ విషయంలో కరోనా ప్రతికూల ప్రభావాన్నిక్రియేట్ చేసింది. ప్రపంచ ఆర్థి
మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నెల పూర్తి వరకు లాక్ డౌన�
టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ వియ్యంకుళ్లు అయిపోయారు.వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా స్వయంగా మనోజే ఈ మాట చెప్పాడు కాబట్టి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. తాజాగా మనోజ్, తేజ్తో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ ఫో�
గత మూడు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైపోంది. ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు. సామాన్యుల కంటే సెలబ్రిటీల పరిస్థితి చాలా నయం అనుకుంటుంటే.. మూలిగే నక్కమీద తాటికాయ పడిందన్న చందాన వారికీ కరోనా కష్టాలు తప్పడంలేదు. ఎలా అ�
ఢిల్లీలో కరోనా కేసులు వరుసగా పెరుగుతుండటంతో సీఎం ప్రతి ఒక్కరినీ అలర్ట్ అవ్వాలని కోరారు. గొప్పలు చెప్పుకోవడం మా లక్ష్యం కాదని… ప్రాణాలు కాపాడటమే అని కేజ్రీవాల్ అన్నారు. ‘ప్రాణాలు కాపాడటానికి నా గుండె, ప్రాణాలు కూడా అర్పిస్తా. గొప్పలు చెప