Home » Covid-19
కేరళ ప్రభుత్వం కోవిడ్ వైరస్ నివారణ లో భాగంగా ముందస్తు చర్యలు చేపట్దింది. రాష్ట్రంలో మరో ఏడాది పాటు కోవిడ్ నిబంధనలు ఆమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పని సరి చేసింది. ఈ మేరకు కేరళ ప్ర�
కరోనావైరస్ తో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఇండియా.. రష్యాను దాటేసి మూడో స్థానానికి చేరింది. ఆదివారం సాయంత్రానికి 6.9లక్షల కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 6.8లక్ష కేసులతో ఉన్న రష్యాను దాటేసిందని అమెరికాకు చెందిన �
కరోనా కారణంగా కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కేసులు పెరుగుతుండడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. భక్తులకు సేవలందించే టీటీడీ సిబ్బంది కరోనా బాధితులుగా మారడం శ్రీవ�
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్తో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు, మ�
కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది ? దీని నుంచి ఎప్పుడు బయటపడుతాం ? ఇలాంటి ఎనో ప్రశ్నలు అందరి మదిని తొలిచేస్తున్నాయి. కానీ..తొందరలోనే వ్యాక్సిన్ వచ్చేస్తుందని భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అందుకనుగుణంగా ప్రయోగాలు
భారతదేశంలో ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగిపోతున్నాయి. శనివారం వరకు దేశంలో మొత్తం 6,48,315 కేసులు నమోదవగా.. 18,655 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కొత్తగా 22,771 కేసులు నమోదవగా అదే సమయంలో 442 మంది రోగులు మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుత
జూలై 1న భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య 6 లక్షలు దాటేసింది. అదే రోజున గోవాలో పర్యాటకులకు అనుమతి ఇవ్వాలనే నిర్ణయం వచ్చింది. ఈసారి ధనవంతులు మాత్రమే కాదు. ప్రతిఒక్కరూ కరోనా మహమ్మారి సమయంలోనూ హాలీడేలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పర్యాటక ఆదాయం
అంబులెన్స్ కోసం రోడ్డుపైనే వెయిట్ చేసి ప్రాణాలు వదిలిన కొవిడ్ 19బాధితుడి కుటుంబాన్ని బెంగళూరు కమిషనర్ క్షమాపణ అడిగారు. రెండు గంటల తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. 55ఏళ్ల మనిషిని కోల్పోయిన కుటుంబాన్ని బృహత్ బెంగళూరు మహ�
కరోనా కోరల్లో చిక్కిన ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సామాజిక దూరం, ముఖానికి మాస్క్ అనే రెండు ఆయుధాలతో మాత్రమే కరోనా నివారణ చర్యలను చేపడుతున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు రోజురోజుకీ తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితు�
కరోనా వైరస్ పరీక్ష నిర్వహించే కొత్త ఎలక్ట్రిసిటీ ఫ్రీ (విద్యుత్ రహిత) డివైజ్ అందుబాటులోకి వస్తోంది. కరోనా వైరస్ టెస్టులో భాగంగా బాధితుల నుంచి లాలాజాల శాంపిల్స్ వేరు చేయడంలో ఈ విద్యుత్ డివైజ్ ను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. మన భారతీయ శాస్త్రవే�