Home » Covid-19
గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంకర్ (68)కరోనా వైరస్ తో మరణించారు. గతనెల చివరి వారంలోనే ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ట్రీట్మెంట్ కోసం ఆయనను మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణ
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్లో నమోదైన కరోనా మరణాలే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళనకు గ�
నేడు(07 జూలై 2020), వరుసగా ఐదవ రోజు, భారత్లో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ కేసులు భారత్లో వేగంగా పెరుగుతుండగా.. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. �
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారతదేశపు కరోనా COVID-19 పోరాటం హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ విమర్చించారు. కొవిడ్ క�
ప్రముఖ సినీనటి, కర్ణాటకలోని మండ్య నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుమలతకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్ ద్వారా తెలిపారు. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు. శనివారం ను
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్డెసివిర్కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని ఈ నెలలోనే విడుదల చేయనున్నామని సోమవారం ప్రకటించింది. కాగా, ఇప్పటికే దేశీయ డ్రగ్ మేకర్స్ స�
పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మీర్జాకు కరోనా సోకింది. తనకు కొవిడ్-19 వైరస్ పాజిటివ్ అని నిర్ధారించినట్టు ఆయన వెల్లడించారు. దేశంలో ప్రాణాంతక వైరస్ బారిన పడిన లేటెస్ట్ సీనియర్ మంత్రి ఈయనే. అంతకుముందు చాలామంది మంత్రులు కూడా కరోనా బారిన పడ్�
రూ.2,500లు ఇస్తే కరోనా లేదని రిపోర్ట్ ఇస్తా..లేదంటే లేకపోయినా..ఉందని రిపోర్ట్ లో రాస్తానంటూ బేరాలు ఆడుతున్న ఓ ఆస్పత్రి సిబ్బంది బేరాల బేరం వెలుగులోకి వచ్చింది. కరోనా సీజన్ పలు ప్రైవేటు ఆస్పత్రులకు బంగారు బాతు గుడ్డులా మారిపోయింది. కరోనా టెస్ట్ �
ఇటీవలి కాలంలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు కూడా పాజిటివ్ రావటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించటకుండానే పరీక�
1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే మహేంద్ర యాదవ్(70) కరోనాతో చనిపోయాడు. మహేంద్ర యాదవ్ పాలమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు. 84 అల్లర్ల కేసులో సిబిఐ దర్యాప్తు చేసిన కేసులో కోర్టు అతనికి 10 సం�