Home » Covid-19
ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించి సమస్యతో బాధపడుతున్న వారికి ఎక్కించడమనేది దశాబ్దాల నాటి మాట. ZIKA, flu, Ebola, SARSలతో బాధపడేవారి శరీర రక్తంలో యాంటీ బాడీలుగా ఎక్కిస్తారు. తద్వారా కొంతవరకూ శరీరాల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్
అసలే కరోనా కాలం.. బయటకు వెళ్లాలంటే ముఖానికి మాస్క్ తప్పనిసరి. చాలామంది బయటకు వెళ్లే సమయంలో రకరకాల రంగురంగుల మాస్క్ లు ధరిస్తుంటారు. కానీ, వారు వాడే మాస్క్ ఎంతవరకు సురక్షితమంటే కచ్చితంగా అవును అని చెప్పలేని పరిస్థితి. కొందరు ఫేస్ మాస్క్ లు ధరి
పిల్లల్లోని ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థల మధ్య బేధాలు పిల్లలను పలు వ్యాధులబారిన పడకుండా ఎలా కాపాడతాయి. కొవిడ్ 19 కారణంగా పెద్ద వాళ్లలో వచ్చే సమస్యలకు వీరికి తేడా ఏంటి. ఈ ప్రాణాంతక వ్యాధి వెనుక జరిగే బయోలాజికల్ ప్రోసెస్ గురించి రీసెర్చ్ ప్రక�
గత వందేళ్లలో కోవిడ్-19 అతిపెద్ద ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ‘7వ ఎస్బిఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ కాన్క్లేవ్’ సందర్భంగా మాట్లాడిన ఆయన.. “కోవిడ్-19 గత 100 సంవత్సరాలలో అతిపెద్ద ఆర్థిక
అసలే మహమ్మారి కాలం.. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ ప్రాణాంతకంగా మారిపోతున్న కరోనాకు ఇప్పటివరకూ సరైన మందు లేదు. కానీ, కొవిడ్-19 వ్యాక్సిన్ కనిపెట్టేందుకు మాత్రం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కరోనా వ్యాక్సిన్
తమిళనాడులో మరో మంత్రికి కరోనా సోకింది. ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు శుక్రవారం కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో తమిళనాడులో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనా బారినపడ్డారు. జూన్ 18న ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి. అన్బ�
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది. గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్
ఆన్లైన్ కోర్సులు చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో ఆందోళన చెందుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందుల�
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ చనిపోయాడని చెప్పింది సికింద్రాబాద్ లోని ఒక కార్పోరేట్ ఆస్పత్రి. కుటుంబ సభ్యులను కంగారు పెట్టించి బిల్లు మొత్తం చెల్లించి శవాన్ని తీసుకువెళ్లమన్నారు. దీంతో చివరి చూపు కోసం ఆస్పత్రికి చేరుకున్�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గతేడాది చైనా లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచమంతా పాకిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వైరస్ చాల ఏళ్ళ నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉండి ఉండవచ్చని ఓ టాప్ ఎక్స్ పర్ట్ తెలిపారు. ఫైనల్ ఎమర్జ్