Home » Covid-19
చైనాలో పుట్టి ప్రపంచమంతా పాకిన కరోనా వైరస్ ప్రస్తుతం మానవాళికి పెద్ద ముప్పుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ మహమ్మారికి బలి అయిపోతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడిచేసే వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారికి
విజయనగరంలోని ఓ గ్రామంలో 27 పాజిటివ్ కేసులు నమోదై కలకలం రేపుతుంది. దీంతో గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇటీవల ముత్తాయివలస గ్రామంలో జరిగిన శుభకార్యానికి విజయనగరానికి చెందిన ఓ కుటుంబం వచ్చింది. అందులో ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన�
రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రోగులకు అవసరమైన సేవలందించేందుకు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంతో పాటు బెంగుళూరు ప్యాలెస్ ను కూడా క�
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంద సంస్ధలు కూడా కృషి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించటం చేస్తున్నాయి. కొన్ని సంస్ధలు వారికి అవసరమైన నిత్యావసరాలను అందించాయి. కరోనా కట్టడి విధుల్లో ఉన్న చెన్నై కార్పోరేషన్ కు చెందిన అసిస్టెంట్
కరోనా వైరస్ గాలిలో విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంగీకరించింది, అయితే రద్దీగా ఉండే బహిరంగ మరియు మూసివేసిన ప్రదేశాలలో వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాన్ని తిరస్కరించలేమని ప్రకటించింది. ఈ క్రమంలోనే గాలి నుంచి కరో�
కరోనావైరస్ సోకినవారిలో మెదడుపై ప్రభావం పడి దెబ్బతినే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ -19 సోకిన బాధితుల్లో మంట, సైకోసిస్, మతిమరుపుతో పాటు తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. యూనివర్శిటీ కాలేజ్ లండన్
కరోనావైరస్ మొట్టమొదట కనుగొనబడి ఏడు నెలల కన్నా ఎక్కువ కాలం గడిచినా..ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో మరియు అది కలిగించే శ్వాసకోశ ఇబ్బందులను ఎలా అరికట్టవచ్చనే దానిపై శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్య నిపుణులు ఇంకా మంచి అవగాహన పొందడానికి గాలి ద్వారా కూడా
కోవిడ్-19 మహమ్మారితో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందు వరసలో నిల్చొని పోరాడుతున్నారు. ఈ క్రమంలో వారు కూడా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో రిస్క్ కండిషన్లలో పనిచేస్తున్న కొవిడ్ యోధులు ఇన్ఫెక్షన్ బారిన పడకుం�
ఇప్పటికే కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను మరింత పెంచే మరో సంచలన విషయం వెల్లడైంది. రాబోయే నెలల్లో భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందట. చైనాలో మొదటిసారిగా గతేడ�
కేరళలోని త్రిస్సూర్ లో త్వరలోనే కొవిడ్ 19 బైక్ పాట్రోలింగ్ యూనిట్లు వెలవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్న ఈ యూనిట్లు కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయని నమ్ముతున్నారు. క్వారంటైన్ సెంటర్లు పర్యవేక్షించేందుకు రాష్ట్రంలో మహిళా అధి�