Home » Covid-19
కరోనా వైరస్ బారిన పడి మరణించినవారి మృతదేహాల ఖననానికి అధికారులు ఏకంగా 35 ఎకరాల భూమిని కేటాయించారు. కర్ణాటకలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. �
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్స్ వచ్చేసింది. తెలంగాణలో నిమ్స్ ఆస్పత్రికి ఏపీలో విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ICMR పర్మిషన్ ఇచ్చేసింది. అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్ర
తెలంగాణలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ చికిత్స అందించాలని డిసైడ్ అయ్యింద�
గ్రేటర్ హైదరాబాద్లో లాక్డౌన్పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో… ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ప్రజా నిర్ణయానికి అనుగుణంగా మరో రెండ్రోజుల్లో లాక్డౌన్పై ప్రభుత్వం క్ల
కరోనాకు వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సుల వారికైనా సోకుతుంది. కానీ, అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకూ చేసిన అధ్యయనాల్లో కరోనా వ్యాప్తి యువకులలో కంటే వృద్ధుల్లోనే ఎక్కువగా తీవ్రత ఉంటుందని చెబుతూ వచ్చాయి. కా�
మెగాస్టార్ చిరంజీవి చినల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపాడు. ప్రొషెషన్తో పాటు పర్సనల్ లైఫ్ కి కూడా ప్రాధాన్యతనిచ్చే కళ్యాణ్ నిర్మాతల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని కరోనా సమయంలోనూ షూటింగులో పాల
అసలే కరోనా కాలం… బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరి.. ధరించిన ప్రతి మాస్క్ కరోనా నుంచి రక్షణ ఇస్తుందా? అంటే కచ్చితంగా గ్యారెంటీ లేదు. కానీ, ప్రత్యక్షంగా ప్రభావాన్ని మాత్రమే తగ్గిస్తుంది. మాస్క్ పెట్టుకుంటే ఎంతవరకు సురక్షితమనే సందేహాలు ఉన్నాయి. �
కరోనాలో రోజురోజుకు కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. సాధారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకు సంబంధించి సమస్యలు వస్తే అవి కరోనాకు సంబంధించినవి అని నిపుణులు చెప్పారు. ఈ లక్షణాలున్నవారు వెంటనే డాక్టర్ను సంప్రదించాలన్నారు. తాజాగా ఈ లిస్టుల�
కరోనా వైరస్ మహమ్మారి మనిషి ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనిషిని హృదయం లేని రాయిలా కరోనా మార్చేసింది. కర్నాటక రాష్ట్రం బళ్లారిలో దారుణం జరిగింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను గోతుల్లోకి విసిరి పారేసిన వైనం ఆవ
కొవిడ్ 19 లక్షణాలు కనిపిస్తుండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు 18 హాస్పిటళ్లు తిరిగినా ఉపయోగం లేకుండాపోయింది. 50ఏళ్లు నిండిన వ్యక్తికి ట్రీట్మెంట్ కావాలని తిరిగినా.. బెడ్ ల కొరత ఉందని చెప్పి నిరాకరించారు. బెంగళూరులోని నగరాత్పేట్కు చెందిన వ్�