Covid-19

    హైదరాబాద్‌లో విషాదం, కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్య

    May 2, 2020 / 07:52 AM IST

    హైదరాబాద్ రామంతాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి తరచు ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకె

    ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్

    May 2, 2020 / 06:25 AM IST

    ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం(మే 2,2020) బులిటెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ద

    కరోనా వైరస్ మన శరీరాన్ని దాడి చేసే మార్గాలివే.. వైద్యుల హెచ్చరిక!

    May 2, 2020 / 05:49 AM IST

    కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. COVID-19 గుండె, మెదడు వంటి అవయవాలతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నిర్మూలన కోసం విస్తృత్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సరైన వ్యాక్సిన్ ఇప్�

    ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 10లక్షల మంది కోలుకున్నారు

    May 2, 2020 / 04:46 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమైనది. కరోనా సోకితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ప్రాణాలు కోల్పోవాల్సిందే. అందుకే కరోనా అంటే అంతా భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి వెలుగు�

    మే 4 నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నిత్యావసరేతర వస్తువులు డెలివరీ 

    May 2, 2020 / 03:46 AM IST

    దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా లేటెస్ట్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు రిలీఫ్ ఇచ్చింది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమత�

    వనస్థలిపురంలో విషాదం.. కరోనాతో తండ్రీకొడుకు మృతి

    May 2, 2020 / 02:00 AM IST

    కరోనా ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈ విషాధ ఘటన వనస్థలిపురంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మృతిచెందగా ఆయనకు కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ర

    కరోనా ఎఫెక్ట్, పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల్లో కొత్త రూల్

    May 2, 2020 / 01:51 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే కొత్త కొత్త రూల్స్ తీసుక

    ఏపీలో తగ్గిన రెడ్ జోన్లు, జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు

    May 2, 2020 / 01:39 AM IST

    దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 5 జిల్లాలను రెడ్‌ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల�

    కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా విశాఖ.. 24 గంటల నిఘా  

    May 2, 2020 / 01:05 AM IST

    కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు నిరంతరాయంగా పోరాడుతునే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం.. దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను దీటుగా ఎదుర్కొంటోంది. కరోనా పాజిటివ్‌ కేసులు

    కోవిడ్ 19 పరీక్షలు : ఏపీ ఫస్ట్..లాస్ట్ పశ్చిమ బెంగాల్

    May 1, 2020 / 07:15 AM IST

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలోనే రిజిష్టర్ అవుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 30 నుంచి 60 కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. కరోనా వై

10TV Telugu News