Home » Covid-19
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. లక్షల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది. ఇంకా ఎంతమందిని చంపుతుందో తెలియదు. మన దేశంలోనూ కరోన
కరోనా వైరస్ నివారణ జాగ్రత్తలు పాటించ లేదని, మాస్క్ వేసుకోలేదనే కారణంతో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు(సీఆర్పీఎఫ్) కి చెందిన జవాన్ ని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకోవడం, చేతుల
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. దేశంలో 5 రాష్ట్రాలు కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడ్డాయి. ఇప్పుడు ఆ 5 రాష్ట్రాలు కరోనా ఫ్రీ స్టేట్స్. ఆ ఐదు కూడా ఈశాన్య రాష్ట్రాలు కావడం విశేషం. ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బ�
కరోనా వైరస్ ను కట్టడి చేయలేమని..ఇది మనతోనే ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పూర్తిగా కట్టడి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలు భయపడాల్సినవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ రాకుండా కట�
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో నాలుగో సారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ వ్యాప్తంగా లాక్డౌన్ను 3వ తేదీ వరకూ ఉంచాలా..
రోజూ పెరుగుతున్న COVID-19 కేసులు కారణంగా మే3 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించే యోచనలో ఉంది కేంద్రం. సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న ప్రధాని మోడీ దాదాపు ఇవే సూచనలు చేసినట్లు సమాచారం. దీనిని ఎన్ని రోజులు పొడిగిస్తారనే దానిపై
లాక్డౌన్ కారణంగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతాయి అనుకుంటే రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్
ఇండియాలో COVID-19కు చేసిన ప్లాస్మా ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. ఢిల్లీలో తొలి పేషెంట్ ఇదే పద్ధతిలో చికిత్స అందుకుని కరోనాను జయించాడు. ఏప్రిల్ 4వ తేదీన చేయించుకున్న పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. సాకేత్లోని మ్యా
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది విజయవాడ వాసుల పరిస్ధితి. కరోనా వ్యాప్తి చెందుతుంది, లాక్డౌన్ను పాటించండి, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావొద్దని అధికారులు మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఫలితంగా కృష్ణా జిల్లా వాసులను వణికించే రేంజ్ �
గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయని నిపుణులు అంటున్నారు. శుక్రవారం నీతి అయోగ్ సభ్యుడు మెడికల్ మేనేజ్మెంట్పై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపి కీలక విషయాలు చెప్పారు.