Home » Covid-19
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నెల రోజులకు పైగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాధి గ్రస్తుల సేవలో డాక్టర్లు తలమునకలై ఉన్నా
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1016కు చేరింది. కాగా ఏదైతే జరక్కూడదని అంతా
అమెరికాలో విదేశీయులకు అనుమతి లేదంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయంతో భారతీయ అమెరికన్లలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఇమిగ్రేషన్ను రద్దు చేయడానికి స
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముందు ముందు మరిన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపనుంది. కాగా, కరోనా వైరస్ కట్�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను రాష్ట్రానికితీసుకువస్తామని
కరోనా వైరస్ వ్యాధి నిరోధంలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో చాలా మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ వేళ ఇంట్లో భార్యా భర్తల మధ్య చిరాకులు ఎక్కువయ్యాయి. మహిళలపై గృహ హింస కేసులు గతంలో కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని రంగాలకు
కరోనా కట్టడిలో భాగంగా దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా లాక్ డౌన్ విధించబడింది. అయితే భారత్ లో లాక్ డౌన్ ఒక్కటే కరోనా కట్టడికి పరిష్కార మార్
భారతదేశంలోని ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించేది శారీరక రోగనిరోధక శక్తి కాదు.. మానసికంగా (అధ్యాత్మికం) శక్తి కూడా రక్షిస్తోందని చైనా టాప్ సైంటిస్టు చెప్పారు. ‘భారతదేశంలో మతపరమైన అంశాలకు ఫేస్ మాస్క్లు ధరించకుండా ఒకేచోట చేరినట్టు ఒక వార్త �
ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 62 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. ఇందులో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 145మంది కోలుకుని డిశ్చార్జ్ అయ�