Home » Covid-19
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ డ్యూటీలు చేస్తున్నార
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు కావొస్తున్నా ఇంకా ఇది మిస్టరీగానే ఉంది. అనేక
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కరోనాతో 4 నెలల చిన్నారి మృతి చెందింది. గుండె సంబంధిత సమస్యలతో కోజికోడ్లోని కోజికోడ్ మెడికల్ కాలేజి హాస్పిటల్లో ఏప్రిల్ 21న చిన్నారిని అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతున్న చిన్నారికి న్యుమోనియా లక్షణాలు ఉండ�
అసలే తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణ భయంతో బతుకుతున్నారు. ఇది చాలదన్నట్టు మరో కలకలం రేగింది. ఉన్నట్టుండి 50 కాకులు, మూడు కుక్కలు మృత్యువాత పడ్డాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా ప�
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకు
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఆ దేశంలో కలకలం రేపింది. కరోనా వైరస్ వెలుగుచూడటంతో అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే మరో పెద్ద సిటీ హార్బిన్(harbin)ని లాక్ డౌన్ చేసిం
కరోనా వైరస్ సోకితే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. కరోనా సోకింది అని చెప్పడానికే ఇవే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం అవ్వాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లేదంటే ప్రమాదం తప్పదు. అయితే కరోనా వైరస్ గురించి రోజ
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2.5 మిలియన్ మార్క్కు చేరుకుంది. అందులో లక్షా 80వేలకు పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చూడనంతగా కరోనా మహమ్మారి నష్టం చేకూర్చింది. వైరస్ గురించి అందిన కొత్త సమాచారాన్ని బట్టి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వ్యక్త
COVID-19 ఇన్ఫెక్షన్తో పోరాడేందుకు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా ఒక్కటిగా నడుస్తోంది. తప్పనిపరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిందే. కేంద్ర ప్రభుత్వం సొంతగా మాస్కులు తయారుచేసుకోవాలంటూ పిలుపునివ్వడ�
ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనానే... లాక్డౌన్లే.. ప్రపంచవ్యాప్తంగా మానవాళిని నాశనం చేస్తుంది కరోనా మహమ్మారి. అన్నీ దేశాలు కూడా కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. అయితే ప్రపంచంతో యుద్ధం చేస్తున్న కరోనా మహమ్మారి కాస్త రూటు మార్చిందట..