Home » Covid-19
Lockdow కొనసాగింపే సరైందనే ఎక్కువ శాతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కేంద్రాన్ని కోరుతున్నాయి. ఎందుకంటే వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందని వెల్లడిస్తున్నాయి. లాక్ డౌన్ ఎత్తివేస్తే..సోషల్ డిస్టెన్స్ ప�
అస్సాంలోని ధెమాజీ జిల్లాలో ఓ యువతి దేశీవాలీ పడవలో ఓ బాబుకు జన్మనిచ్చింది. COVID-19 లాక్డౌన్ కారణంగా ట్రాన్స్ పోర్ట్ లేకుండాపోయింది. దీంతో ఉదయ్పూర్ మేచకీ ప్రాంతం నుంచి గర్భిణీని తీసుకుని బయల్దేరారు. ఆ సమయానికి పక్కనే ఉన్న పఖోరిగిరీ సపోరా ప్రాం
రెండు నెలలుగా క్వారంటైన్ లో ఉండి కరోనా సోకకుండా జాగ్రత్త పడిన 23ఏళ్ల ఇటలీ యువతికి వైరస్ ఉన్నట్లు నిర్దారించారు. బయాంస్ దొబ్రొయ్ అనే మహిళను అక్కడి ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు. సదరు మహిళ COVID-19ప్రభావానికి 105 డిగ్రీల జ్వరంతో చేరిందని వైద్య�
సెలూన్కు వెళ్లి హెయిర్ కట్, షేవింగ్ చేయించుకున్న ఆరుగురికి కరోనా సోకినట్లు టెస్టుల్లో తేలింది. మధ్యప్రదేశ్ లోని జరిగిన ఘటనతో పోలీసులు గ్రామం మొత్తాన్ని సీల్ చేశారు. విచారణలో బార్గావ్ గ్రామానికి చెందిన బార్బర్ ఆరుగురికి ఒకటే గుడ్డ ఉపయోగి�
ఒక నిమిషం పాటు ఎవరైతే శ్వాసను బిగబట్టి ఉంచగలరో వారికి కరోనా లేనట్లేనని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. "ఆజ్ తక్" ఈ-అజెండా కార్యక్రమంలో రామ్ దేవ్ బాబా మాట్లాడుతూ... కరోనా ల
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�
కరోనా లాక్ డౌన్ నుంచి కేంద్రం కొన్ని వ్యాపార సంస్ధలకు నేటి నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే ఈ అంశంపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ వాత్సవ్ మరింత క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు కేవలం వస్తువులను అమ్మే షాపుల గురించి మాత్
కరోనా వైరస్ భయంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు తీసుకోవలసని జాగ్రత్తల్లో భాగంగా..... ఇతర వ్యక్తులు తాకిన ఉపరితలాలను.. �
యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతున్న విషయం తెలిసిందే. టెల్ లోని కైజర్ పర్మ
పీలోని 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా.. నిన్నటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే కొవిడ్ కేసులు నమోదు కాలేదు. ఉత్తరాంధ్రకు చెందిన ఆ రెండు జిల్లాలు నిన్నటివరకు కరోన