Home » Covid-19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కరాళ నత్యం చేస్తుంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఇప్పటికే 500కు దగ్గరలోకి రాగా.. పరిస్థితులు అప్పుడే అదుపులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో నివసించేవారిని హ�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ను మే 3వరకూ పొడిగించడంతో దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 20 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లా�
నటి శ్రియా శరణ్ భర్త ఆండ్రూకి కరోనా లక్షణాలుండడంతో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నాడు..
ప్రధాని మోడీ లాక్డౌన్ పొడగింపుపై కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..
కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో
భారతదేశం ఎప్పటి వరకు లాక్ డౌన్ ఉండనున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. లాక్ డౌన్ పొడగింపు కొనసాగిస్తారా ? లేక ఎత్తివేస్తారా ? ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలకు సమాధానం చెప్పారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2020, మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్�
దేశ ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో తనకు తెలుసునని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని, లాక్ డౌన్ కష్టాలు తట్టుకుంటూ.. కరోనాపై పోరాటంలో మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాం అని అన్నారు ప్రధాని మ�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి భారత్లో కూడా శరవేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో లాక్ డౌన్ సడలింపు.. లాక్ డౌన్ పొడగింపు విషయాల్లో కీలక ప్రకటన చెయ్యబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతకుముందుగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గ
కరోనా వైరస్ తో ప్రపంచదేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని బలాలు వాడుతున్నాయి. కొన్ని మాత్రమే సూపర్ సక్సెస్. ఆ దేశాలను పాలిస్తున్నవాళ్లెవరో తెలుసా? న్యూజిలాండ్ : న్యూజిలాండ్ ప్రధాని Jacinda Ardern. ఆమె ఎమోషనల్ లీడర్. కరో�
లాక్డౌన్ సేవకులకు పాయసం పంపిణీ చేసిన కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి..