Home » Covid-19
కరోనా వైరస్ కట్టడి చేయడమే కాదు… ప్రపంచదేశాల ముందు అంతకంటే పెద్ద సవాలే ఉందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెచ్చరిస్తోంది. లాక్డౌన్లతో అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. ఇది చరిత్రలోనే కనివినీ ఎరుగని ఆర్ధిక సంక్షోభానికి దారి తీస
ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుంటే.. వైరస్ సోకిన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ ఎలాంటి వ్యాక్సీన్ లేదు.. పూర్తి స్థ�
కరోనా వైరస్ దెబ్బకు సామాన్యులే కాదు.. సంపన్నలతో పాటు వైద్యులు కూడా వణికిపోతున్నారు. కరోనా బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వైద్య సౌకర్యాలు అంతంతమాత్రమే.. కరోనాకు మందు లేదు.. అయినా బాధితులను రక్షించేందుకు అవసరమైన నివారణ చికిత్సలను అంది�
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి సరైన మందు లేదు. covid-19వైరస్ నివారణ లేదా చికిత్స కోసం ఎన్నో చికిత్సలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా నివారణకు ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ అద్భుతంగా �
20లీటర్ల ఒంటె పాలు ముంబైలో ఉంటున్న కుటుంబం కోసం పంపారు మోడీ తన మూడేళ్ల పాపకు పాలు అందుబాటులో లేవని.. నేరుగా మోడీకి ట్వీట్ చేయడంతో ఏకంగా రైల్వేనే కదిలొచ్చింది. మూడున్నరేళ్ల పాపకు ఆవు, గేదె, మేక పాలు తాగితే అలర్జీ అని.. ఒంటె పాలు తీసుకురావడానికి ర�
ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటినీ మూయించింది. ప్రభుత్వాలు తల పట్టుకునేలా చేస్తుంది. భారతదేశం మార్చి 25నుంచి లాక్ డౌన్ ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అయినా శనివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం, భారీగా మృత్యువాత పడటంతో ఎన్నడ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి చేరుకుంది. ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షించిన వాటిలో కొత్త�
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే సోషల్ మీడియాలో లాక్ డౌన్ మీద టిక్ టాక్ వీడియోలు వీర లెవల్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో భర్తలమీద, భార్యల మీద, పోలీసుల మీద, ఇలా వివిధ రకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో భర్తల చేత పని చేయిస్తు�
లాక్డౌన్ సమయంలో ఇలాంటి పనులు చెయ్యొచ్చా అంటూ సోనమ్ కపూర్పై ఫైర్ అయిన యాంకర్ రష్మీ.
పత్రికల్లో, మీడియాలో తన తల్లి గురించి వచ్చిన కథనాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి..