Covid-19

    ఏపీ లో 133 రెడ్ జోన్లు ప్రకటించిన ప్రభుత్వం

    April 10, 2020 / 02:24 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ పేషెంట్లు ఉన్న 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం   ప్రకటించింది.  ఈ  ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది.  ప్రతి  క్లస్టర్ లోనూ వైరస్ �

    కరోనాకే పిచ్చెక్కించేలా పాడారుగా! పాట వింటే పారిపోవడం ఖాయం..

    April 10, 2020 / 01:47 PM IST

    కరోనాపై ప్రముఖ కమెడియన్ జానీ లెవర్, రచయిత జొన్నవిత్తుల రూపొందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి..

    ఒకే కరోనా…మూడు అవతారాలు… ముప్పేట దాడి

    April 10, 2020 / 12:53 PM IST

    కరోనా వైరస్ మొదట వూహాన్‌లో కనిపించిన నాటి వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలకు,  ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌కు అనేకరూపాలు కనిపించాయి. కరోనా వైరస్ ఎందుకింత ప్రమాదకరం? ఇది ఎదుగుతోంది. రూపం మార్చుకొంటోంది. వూహాన్‌లో Covid-19 మొదటిగా �

    గడ్డి తిన్న సల్మాన్.. అనుపమ ఫోటోలు మార్ఫింగ్..

    April 10, 2020 / 12:44 PM IST

    ఫామ్‌హౌస్‌లో గడ్డి రుచి చూసిన సల్మాన్ ఖాన్.. హ్యాకింగ్‌కి గురైన అనుపమ పరమేశ్వరన్ ఫేస్‌బుక్ అకౌంట్..

    తెలంగాణ, ఏపీ సీఎం సహాయనిధికి మైహోం ఇండ్రస్ట్రీస్ చెరో రూ.3 కోట్ల విరాళం

    April 10, 2020 / 12:34 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మై హోం ఇండ్రస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును  మై హోం ఇండ్రస్�

    కరోనా వస్తుందనే భయంతో గుండె జబ్బులు

    April 10, 2020 / 12:19 PM IST

    కొద్ది రోజులుగా హాస్పిటల్లో గుండె జబ్బు వచ్చిందని వచ్చే వారి కంటే.. తమకు కరోనా వచ్చేస్తుందేమోననే బెంగతోనే సగం మందికి గుండె నొప్పులు వస్తున్నాయట. ఏ చిన్న లక్షణం కనిపించినా అది కరోనా

    భారీ కరోనా సాయం ప్రకటించిన ఓలా కంపెనీ

    April 10, 2020 / 11:32 AM IST

    కరోనా మహమ్మారిపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా.. పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ 5 కోట్లు విరాళం అందించింది ఓలా కంపెనీ. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర సాయంగా పలు  సంస్ధలు, వ్యక్తులు తోచిన సాయం అందిస్తూ సంఘీభావం ప్రకటిస్తుండగా.. ఈ క్రమంలోనే ప్రము

    రాష్ట్రంలో బయటకొస్తే మాస్కులు తప్పనిసరి

    April 10, 2020 / 11:07 AM IST

    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందే అంటూ రాష్ట్ర �

    Covid-19 పేషెంట్లకు ఆటోమేటెడ్ ఫోన్ కాల్స్.. ఎందుకో తెలుసా?

    April 10, 2020 / 11:01 AM IST

    ఫిబ్రవరిలో మెడికల్ స్టూడెంట్ చైనాలోని వూహాన్ నుంచి భారత్ కు వచ్చింది. కేరళలోని అలప్పుఝా వచ్చిన కొద్ది రోజుల వైరస్ సోకినట్లు తెలిసి.. ఆమె ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ వ్యక్తులను హాస్పిటల్‌కు తరలించారు. కొందరికి హోం క్వారంటైన్ ను సూచించారు. కొ

    కరోనా గురించి పీడకలలొస్తున్నాయా? కారు కంట్రోల్ తప్పడం, సునామీలు, స్నేక్స్. ఏంటి ఈ కలలకు అర్ధాలు?

    April 10, 2020 / 09:34 AM IST

    మీరు  కారులో వెళ్తున్నారు. బ్రేక్ వేద్దామంటే కుదరడంలేదు. కాళ్లాడటంలేదు. ఇంకోసారి, మీరు వరండాలో నిల్చున్నారు. గోడలు దగ్గరగా వస్తున్నాయి….ఇరుకైపోతోంది… ఏం చేయాలి? ఇంకోసారి, పెద్ద సునామీ అల మీదకు దూసుకొస్తోంది. తాటిచెట్టంత పెద్దది. పారిపో�

10TV Telugu News