Home » Covid-19
30 సంవత్సరాల వయస్సున్న తబ్లిగీ జమాత్ సభ్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా అనారోగ్యం పెరుగుతుండటంతో హాస్పిటల్ కు వెళ్లి టెస్టుటు చేయియంచుకున్నాడు. కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఐసోలేషన్ వార్డులో ట్రీట్ మెంట్
కరోనాపై పోరుకి శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి తనవంతు సాయమందించడానికి ముందుకొచ్చిన నటుడు సోనూ సూద్..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో అమర్చిన ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇంటి వద్ద ఉంచాలని వారు సూచిస్తున్నారు. కిరాణా మరియు కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువ
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మినీ ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు. థాయ్లాండ్లోని ఆస్పత్రులు నవజాత శిశువులను ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్తో సన్నద్ధం చేస్తున్నాయి.
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమదైన రీతిలో చర్యలు చేపట్టాయి. COVID-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతదేశం చాలా చురుకైన చర్యలు తీసుకుంది. వైరస్ ప్రారంభంలోనే నిర్ణయాలు తీసుకుంది.
యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, యుఎస్ లో మరణాలకు కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు 2 వేల మంది అమెరికన్లు మరణిస్తున్నారు.
మాజీ ఐఏఎస్ అధికారి కణ్నన్ గోపీనాథన్ ను మరోసారి భారత ప్రభుత్వం విధుల్లోకి చేరమంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిప్పికొట్టారు. కరోనా వైరస్ మహమ్మారి విధుల నేపథ్యంలో వెంటనే జాయిన్ అవ్వాలని ప్రభుత్వం నుంచి ఆయనకు ఆర్డర్ వెళ్లింది. 8నెలల క్రి�
జనవరి… జర్మనీ… కారు విభాగాల కంపెనీ… మధ్యాహ్నం లంచ్ టైం… ఓ కాస్తంత ఉప్పుంటే ఇస్తారా అని ఓ వర్కర్ అడిగాడు. ఇంకో వర్కర్ వేరే టేబుల్ మీదున్న ఉప్పడబ్బా ఇచ్చాడు. అంతే కరోనాను ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక్కడ నుంచి మొదలైంది జర్మనీలో కరోనా విలయం. �
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూలులో 2, ప్రకాశంలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 381 కి చేరింది. కాగా గతంలో నమోదైన పాజిటివ్ కేసుల్లోని వా
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మద్యం ప్రియులను ఆదుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రామ్ గోపాల్ వర్మ విన్నపం..