Home » Covid-19
హైదరాబాద్లో కరోనా కట్డడికి తానే పూర్తిస్థాయి పర్యవేక్షణలోకి దిగారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కువ పాజిటీవ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదయ్యాయి. తొ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ కి ప్రజలంతా సహకరించి పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల రవాణాకు అనుమతి ఇచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందికి అత్యవసర ప్రయాణాల
మంత్రి కేటీఆర్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..
లాక్డౌన్ వేళ వంటింట్లో దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు సందడి చేశారు..
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.
క్వారంటైన్ టైమ్లో పిల్లలతో సరదాగా గడుపుతున్న టాలీవుడ్ స్టార్స్..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అమెరికా, ఇటలీ దేశాల్లో వైరస్ బారినపడి పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తిన కరోనా వైరస్ బారినుంచి 3 లక్షల 72వేల మంది సురక్షితంగా బయటపడ్డారు. కరోనా మ�
కేరళ తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా బాధితులను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంటింటికి వెళ్లి సర్వే చేయించి వారిలో ఏమైనా లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలోని అధికారి�
కరోనా వైరస్ కోరల్లో అగ్రరాజ్యం అమెరికా అల్లడిపోతోంది. రోజురోజుకీ వేల సంఖ్యలో పాజిటీవ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమెరికాలోని ప్రధాన భూభాగాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ �