Covid-19

    50 దేశాల్లో 170 కోట్ల మంది హోం క్వారంటైన్

    March 24, 2020 / 02:25 AM IST

    రోజురోజు కు పెరిగిపోతున్న కరోనా వైరస్‌  కట్టడికి ప్రపంచ దేశాలు తమ చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటికే 50కి పైగా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఆ జాబితాలో ఫ్రాన్స్‌, ఇటలీ, అర్జెంటీనా, అమెరికా, ఇరాక్‌, రువాండా, గ్రీస్‌  కూడా ఉన్నాయి. బుర్కినా ఫాసో

    కరోనా రోగి ఉన్నాడని..పైలట్ ఏం చేశాడో తెలుసా

    March 24, 2020 / 02:13 AM IST

    కరోనా…ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కానీ..ఈ వైరస్ సోకిన వారి దగ్గరకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ వ్యాధి తమకు ఎక్కడ సోకుతుం�

    కరోనా కట్టడికి ఐబీ సాయం

    March 24, 2020 / 01:57 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ 19 (కరోనా వైరస్ ) కట్టడికి ప్రభుత్వం ఇంటిలిజెన్స్   సహకారం తీసుకుంటోంది. కరోనా వైర్స వ్యాప్తి సమయంలో విదేశాల నుంచి వచ్చి కూడా వారి వివరాలను ప్రభుత్వానికి వెల్లడించకుండా తప్పించుకు తిరుగుతున్న వారిని వెతికి పట్టుక�

    రెండు నెలలు ఫ్రీ – పండగ చేస్కోండి..

    March 23, 2020 / 02:36 PM IST

    కరోనా ఎఫెక్ట్ : రెండు నెలల పాటు 2 నెలల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈరోస్‌ నౌ..

    కరోనా ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాలకు నితిన్ సాయం..

    March 23, 2020 / 02:07 PM IST

    క‌రోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెరో రూ. 10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన హీరో నితిన్‌..

    కరోనా ఎఫెక్ట్ – హీరోయిన్ తండ్రి మరణం : కోలుకున్న మరో నటి

    March 23, 2020 / 12:55 PM IST

    కరోనా కారణంగా సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్ మరణించారు. నటి ఓల్గా కురెలెంకో కరోనా నుండి కోలుకున్నారు..

    కార్మికుల కోసం కదిలిన కుటుంబం..

    March 23, 2020 / 12:23 PM IST

    తమిళ్ హీరోలు సూర్య, కార్తీ ఫ్యామిలీ The Film Employees Federation of South India (FEFSI) కు 10లక్షల విరాళం..

    లండన్ నుంచి వచ్చిన కొడుకుని క్వారంటైన్ చేయకుండా బయటకు పంపిన కొత్తగూడెం డీఎస్పీపై కేసు

    March 23, 2020 / 11:43 AM IST

    కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్

    తెలంగాణ లాక్ డౌన్ …తెరిచి ఉండేవి ఇవే

    March 23, 2020 / 10:20 AM IST

    కరోనా మహమ్మారి నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీయ నిర్బంధ చర్యలు చేపట్టింది. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో.. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని  ఏయే సేవలు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రెక్కాడితేకానీ డ�

    కరోనా వ్యాప్తి నిరోధానికి సుప్రీం కీలక నిర్ణయం

    March 23, 2020 / 09:57 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా కోర్టుకు వచ్చి వాదించాల్సిన అవసరం లేదని…అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది.   సోమవారం సాయంత్రం 5

10TV Telugu News