Covid-19

    సీఎం కేసీఆర్‌ను కలిసిన నితిన్

    March 24, 2020 / 11:53 AM IST

    సీఎం కేసీఆర్‌ను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి తాను ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును అందచేసిన యంగ్ హీరో నితిన్..

    ప్రపంచ యుధ్ధం కన్నా కరోనా ప్రమాదకరమైనది

    March 24, 2020 / 09:08 AM IST

    ప్రతి ఒక్కరూ ఇప్పడు కరోనాపై యుధ్ధం చేయాల్సిన అవసరం ఉందని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరంగా భావించి కరోనాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన  అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్త�

    పోతావురరేయ్.. పోతావ్.. రోడ్ల మీద ఏం పని – వీడియో విడుదల చేసిన సుమ

    March 24, 2020 / 08:46 AM IST

    కరోనా ఎఫెక్ట్ : లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యవాలని యాంకర్ సుమ సూచించారు..

    ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న కేంద్ర ప్రభుత్వం

    March 24, 2020 / 08:07 AM IST

    కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మార్చి24.. మంగళవారం, మధ్యాహ్నం 2 గంటలకు మీడియాను ఉ

    రాజ్యసభ ఎన్నికలు వాయిదా

    March 24, 2020 / 07:18 AM IST

    దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.  ఈ నేపధ్యంలో  కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.  ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ను వాయిదా వేస�

    దేవుడు శాసించాడు.. రజనీ పాటించాడు..

    March 24, 2020 / 07:10 AM IST

    సూపర్ స్టార్ రజనీకాంత్ The Film Employees Federation of South India (FEFSI) కు 50లక్షల విరాళం..

    కరీంనగర్‌లో రెడ్ అలర్ట్ , కరోనా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసిఆర్

    March 24, 2020 / 06:00 AM IST

    కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు  అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా  ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో  బారికేడ్లు ఏర్పాటు చేస�

    మణిపూర్ లో తొలి కరోనా కేసు

    March 24, 2020 / 05:40 AM IST

    ఈశాన్య రాష్ర్టాల్లో తొలి కరోనా కేసు  నమోదు అయింది. మణిపూర్‌కు చెందిన ఓ యువతి.. ఇటీవలే యూకే నుంచి వచ్చింది. అయితే ఈ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది.  దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుల

    కరీంనగర్ అష్టదిగ్భందనం…ఎక్కడి వాళ్లక్కడే

    March 24, 2020 / 05:19 AM IST

    కరీంనగర్ మొత్తం అష్టదిగ్భందనం..ఎక్కడి వాళ్లక్కడే..దుకాణాలు బంద్..రోడ్లన్నీ నిర్మానుష్యం..జిల్లాకు వచ్చే సరిహద్దు మూసివేత..ఇదంతా ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న సీన్. కరోనా రాకాసి కరీంనగర్ జిల్లాను భయపెడుతోంది. ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంత�

    బిగ్ బ్రేకింగ్ : భారత్ లో కరోనా మృతులు 10

    March 24, 2020 / 03:42 AM IST

    భారత్ ను కరోనా భయపెడుతోంది. వైరస్ బారిన పడి వారిన సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. వేలాదిగా చనిపోతున్నారు. దీంతో దేశాలు అలర్ట్ అయ్యాయి. నిబంధనలు, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. భారత ద�

10TV Telugu News