Home » Covid-19
ఓ అంతర్జాతీయ బృందం కరోనాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైంది. 69 రకాల మందులతో ఏవైనా కాంబినేషన్ సెట్ చేసి కరోనాను తగ్గించొచ్చని అంటున్నాయి. వీటిలో ఇప్పటికే వైరస్ కంట్రోల్ చేసే క్రమంలో డాక్టర్లు వాడుతూనే ఉన్నారు. bioRxiv అనే వెబ్ సైట్లో సైంటిస్�
కరోనా ఎఫెక్ట్ : మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. కోటి చొప్పున విరాళం ప్రకటించారు..
కరోనా ఎఫెక్ట్ : పిల్లల కోసం కొద్దిరోజులు కలిసుండాలని నిర్ణయించుకున్న హృతిక్, సుసానే దంపతులు..
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కటి వైరల్ అవుతూనే ఉంది. అయితే అందులో ఏది ఫేక్.. ఏది రియల్ అని తెలుసుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే కరోనా వైరస్వల్ల ప్రపంచ వణికిపోతున్న వేళ ప్రజల్లో మరింత భయాందోళనలు కలిగించేలా పోస్టులు చేస్త
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా WHO సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్, టెక్నికల్ లీడ్ ఫర్ కొవిడ్ 19 డాక్టర్ మరియా వన్ కెర్ఖోవ్ను కొన్ని ప్రశ్నలు వేసింది. అవేంటంటే.. కరోనా వైరస్ ఎలా సోకుత�
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �
కరోనా ఎఫెక్ట్ : పేద కళాకారులు, టెక్నీషియన్స్ను ఆదుకోవడానికి దర్శకులు వి.వి.వినాయక్ ముందుకొచ్చారు..
భారత ప్రభుత్వం ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ పీరియడ్ ను తప్పకుండా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి 8గంటలకు చేసిన ఈ ప్రకటన తర్వాత హర్యానా గవర్నమెంట్ మరో ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు తట్టుకున
ప్రాణాంతకమైన కరోన వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో జన జీవనం స్తంభించింది. నిత్యావసర వస్తువులకు డిమాండ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారస్తులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో �
కరోనా పాజిటివ్ కేసు బయట పడిన కరీంనగర్లో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒక వ్యక్తి రోడ్డుపై కన్నుమూశాడు. కరోనా వైరస్ భయంతో స్ధానికులు మృతదేహం వద్దకు రావటానికి భయపడ్డారు. కశ్మీర్ గడ్డ వద్ద ఉన్న రైతు బజారులో కూరగాయల కోసం ఒక వ్యక్�