Home » Covid-19
రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్నందున ప్రజలు నిత్యావసర వస్తువులను అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా కూరగాయలను కూడా ఇళ్ల ముందుకు తీసుకవచ్చి అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్శాఖ �
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి నియోజక వర్గంలోనూ క్వారంటైన్ పడక
తెలంగాణను కరోనా భయం వీడడం లేదు. లాక్ డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం మరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కాకుండా..దేశంలోని ఇతర �
దేశంలో కరోనా వైరస్(COVID-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు అందరు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా… ఇంకా కొంతమంది పాటించడం లేదు. దేశ వ్యాప్తంగా లాకౌట్ ప్ర�
కరోనా నివారణ చర్యలకు విరాళాలు ప్రకటించిన ఎన్టీఆర్, సాయి ధరమ్ తేజ్..
కరోనా ఎఫెక్ట్ : ‘నాంది’ సినిమా యూనిట్లోని 50 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున సాయం ప్రకటించిన అల్లరి నరేష్..
కరోనా ఎఫెక్ట్ : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్..
కరోనా ఎఫెక్ట్ : హోమ్ క్వారంటైన్.. అక్కినేని నాగ చైతన్య ఫోటో షేర్ చేసిన సమంత..
గ్లోబల్ హెల్త్ 50/50 డేటా ప్రకారం.. కరోనా వైరస్ (Covid-19) మరణాల రేటు మహిళల్లో కంటే పురుషుల్లోనే అత్యధికంగా ఉంటుందని సీఎన్ఎన్ వెల్లడించింది. కొత్త కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్రమైన ఇటలీలో కొవిడ్ మరణాల రేటుపై నేషనల్ హెల్త్ ఇన్సిస్ట్యూట్ (the Istituto Superiore di Sanità
కరోనా ఎఫెక్ట్ : భారీగా విరాళాలు ప్రకటించిన్ సినీ ప్రముఖులు..