Home » Covid-19
కరోనా ఎఫెక్ట్ : తన కుటుంబానికి కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా సూపర్ మార్కెట్కు వెళ్లిన అల్లు అర్జున్..
కరోనా ఎఫెక్ట్ : విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులను ప్రశంసించిన పవన్ కళ్యాణ్..
మాడ్రిడ్ లోని ఎమర్జెన్సీ రూంలో ఒక కరోనా పేషెంట్ కు డెత్ సర్టిఫికేట్ ఇస్తూనే మరో వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు వెళ్లాడు డేనియల్ బెర్నబ్యూ. వెయిటింగ్ రూంలలో ఎదురుచూస్తూనే ప్రాణఆలు కోల్పోతున్నారు కరోనా పేషెంట్లు. స్పెయిన్ లో కొన్ని చోట్ల అంత�
కరోనాపై పోరాటానికి రూ. 4 కోట్లు విరాళం ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి భారత్లోనూ పంజా విసురుతుంది. ఈ చైన్కు బ్రేక్ వేసేందుకు ప్రముఖులంతా కదిలి వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, క్రికెట్, క్రీడా ప్రతినిధులు ఇలా లక్షల్లో విరాళాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 14వరకూ దేశవ
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 26 రోజుల్లో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనా బాధితుల్లో ఏ ఒక్కరూ కూడా విషమ పరిస్థితుల్లో లేరని ఆయన తేల్చిచెప్పారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో వై�
కరోనా వైరస్ కి తారతమ్యం లేదు. ధనికులు, సామాన్య, పేద, మధ్య తరగతి వారు అంటూ తేడా లేదు. ధనికుడి నుంచి సామాన్యుడి వరకు ఈ వైరస్ సోకుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ ఎంతో మందిని కబళించి వేస్తోంది. దేశ వాణిజ్య కేంద్రంగా ఉన్న ముంబాయి మురికివా
పశ్చిమ గోదావరి జిల్లాలో దుబాయ్ నుంచి వచ్చి…స్వీయ నిర్బంధం కాలేదని ఒక యువకుడి పైన అతని కుటుంబ సభ్యులపైనా లాఠీ చార్జి చేసిన ఎస్సైని డీజీపీ సస్పెండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇ�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో వేలాది మంది రోజువారి కూలీలు, వలస కార్మికులు రాజధాని ఢిల్లీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరికోసం ఇప్పటికే ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరాశ్రయ భ
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నుంచి తమని తాము రక్షించుకోవాలని, తమ భద్రత గురించి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఛత్తీస్ ఘడ్ లోని గిరిజనులు చేసిన పని చూడండి. మనస్సుంటే మార్గం ఉంటుందన్నటు ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ ప్రాంత గ�