Home » Covid-19
కరోనాపై పోరాటానికి తనవంతు సాయంగా పీఎం కేర్స్ ఫండ్కి రూ. 25 కోట్ల విరాళాన్ని అందించిన అక్షయ్ కుమార్..
మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లోని బ్రాడ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంఐటి హార్వర్డ్ శాస్త్రవేత్తలు రోజుకు 2 వేల COVID-19 టెస్టులను అమలు చేయగలరు. టెస్టు ఇంకా కొరత ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ప్రయత్నాలు ప్రజారోగ్య వ్యవస్థలకు కీలకమైన ఉపశమనాన్ని ఇస్తాయి. సైంట
కరోనా ఎఫెక్ట్ : సురేష్ ప్రొడక్షన్స్, మహేష్ బాబు సినీ కార్మికులు మరియు వైద్య సిబ్బంది కోసం ఆర్థిక సహాయం..
కరోనా అంటే భయం వద్దు..గియం వద్దు అంటున్నారు సైక్రియాటిస్టులు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇళ్లలోనే ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా..రాకుండా ఉంటుందని తెలిపారు. కానీ కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే..చాలు అన
కరోనా మహమ్మారి దెబ్బకు కండోమ్స్ కొరత వచ్చి పడింది. గ్లోబల్ స్టారేజీతో కండోమ్స్ దొరక కంజ్యూమర్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధిస్తున్నాయి. దాంతో ఇంట్లోనే ఐసోలేషన్ ఉండాల్సిన పరిస్థితి. ఇం
మెగాస్టార్ ఆధ్వర్యంలో C C C (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థ ఏర్పాటు..
కరోనా ఎఫెక్ట్: నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మన దేశంలో లాక్డౌన్ విధించడంతో సెలబ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్లోకి వెళ్లిపోయారు. ప్రధాన వినోద సాధనమైన టీవీ సీరియల్స్ లోనూ కొత్త ఎపిసో
కేరళలో తొలి కరోనా మరణం సంభవించింది. కరోనా కు చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృధ్దుడు మరణించాడు. దేశంలో కరోనా తో మరణించిన రోగుల సంఖ్య 21 కి చేరింది. దేశంలో అత్యధికంగా176 కరోనా పాజిటివ్ కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు జన
టెక్నాలజీ చేతిలో ఉంది… సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉందాం అనుకున్నాడో ఏమో….. కరోనా గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలయ్యాడు ఒక ఇన్పోసిస్ ఉద్యోగి. ” చేయి చేయి కలపండి…బయటకు వెళ్ళి బహిరంగంగా తుమ్మండ�