Covid-19

    కరోనా ఎఫెక్ట్ : ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వేశాఖ 

    March 17, 2020 / 01:38 PM IST

    దేశంలో కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడూ రాష్ట్రాలను అలర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి..

    పూరి, చార్మీ కలిసి తాళం వేశారు..

    March 17, 2020 / 01:33 PM IST

    కరోనా ఎఫెక్ట్- పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో అడ్మినిస్ట్రేషన్‌, ప్రొడక్షన్‌ వర్క్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..

    బావా- బావమరుదుల సూచనలు – హాస్పిటల్స్ వివరాలు..

    March 17, 2020 / 09:08 AM IST

    కరోనా ఎఫెక్ట్ - మహేష్ బాబు, సుధీర్ బాబు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ట్వీట్ చేశారు..

    ఇలా చేస్తే కరోనా వైరస్ రాదు

    March 17, 2020 / 05:48 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.

    కరోనా కాటేయకుండా…నాగ్ పూర్ లో 144సెక్షన్

    March 17, 2020 / 04:46 AM IST

    చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ముంబైలోనే 14 మందికి ఈ మహమ్మారి సోకగా, రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఈ వైరస్ బారినపడ్డారు. వైరస్ వ్యాప్తిని నిరోధించే�

    కోరలు చాస్తున్న కరోనా…ప్రైవేట్ హాస్పిటల్స్ ను జాతీయం చేసిన స్పెయిన్

    March 17, 2020 / 02:54 AM IST

    స్పెయిన్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించి, మిలటరీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఆదివారం(మార్చి-15,2020)నుంచి దేశవ్యాప్త లాక్ డౌన్ తో స్పెయిన్ లో రోడ్లు,పబ్లిక్ స్పేస్ లు జనాలు లేక నిర�

    కర్నాటకలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు, 10కి పెరిగిన సంఖ్య

    March 17, 2020 / 02:48 AM IST

    కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల

    కరోనా దెబ్బకు తాజ్‌మహల్‌నూ మూసేశారు

    March 17, 2020 / 01:46 AM IST

    ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్  ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ను గత నెలలో అమెరికా అధ్యక్షడు ట్రంప్ సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ చారిత్రక కట్టడాన్ని ఎవరూ సందర్శించకుండా మూసివేశారు. కరోనా వైరస్ వ్యాప్తి�

    ఆ దేశం నుంచి వచ్చాడు.. తల్లి చనిపోయినా చూడన్విలేదు

    March 16, 2020 / 11:39 PM IST

    విపత్తుతో పోరాటం అంటే మాములు విషయమా? కరోనా లాంటి మహమ్మారిని జయించడం అంటే.. కత్తి మీద సాము లాంటిదే.. భావోద్వేగాలను కూడా పట్టించుకోకూడదు.. ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద ప్రమాదం ఎంటర్ అయిపోయినట్లే.. అందుకే అధికారులు కూడా ఏ మాత్రం అజాగ్రత్త వహించట్�

    కరోనా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన తానా!

    March 16, 2020 / 11:22 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ తన ప్రభావం చూపిస్తుంది. కరోనా ప్రభావంతో ఇప్పటికే అమెరికాలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించింది అక్కడి ట్రంప్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే జనసంచారం తిరుగుతుంది అనుకునే ప్రతి ప్�

10TV Telugu News