Home » Covid-19
కరోనా ఎఫెక్ట్ - బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్కెచ్ వేస్తున్న వీడియో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు..
కరోనా గురించి.. ప్రపంచమంతటికీ గుబులు పుడుతుంటే ప్రతి ఒక్క పౌరునిలో ధైర్యం నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ స్వయంగా ట్వీట్లతో సూచనలు చేస్తున్నారు. సమయానికి మనం ఏమైనా చేయగలమని ధైర్యం నింపుతున్నారు. ‘పౌరులకు సహా�
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2020, మార్చి 18వ తేదీ బుధవారం ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 169కి
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కారణంగా విద్యాసంస్ధలు మూసివేయగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగ
కరోనా ఎఫెక్ట్ : క్షేమంగా ఢిల్లీ చేరుకున్న సోనమ్ దంపతులు.. బాంద్రాలో జిమ్ తెరిపించిన షాహిద్ కపూర్..
చేతికి ‘హోం క్వారంటైన్ స్టాంప్’తో అమితాబ్ బచ్చన్.. చిన్ననాటి ఫోటో షేర్ చేసిన కరీనా కపూర్..
కరోనా ఎఫెక్ట్- ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీడియో బైట్ రిలీజ్ చేసిన ‘నిశ్శబ్దం’ మూవీ టీమ్..
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడు�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్కు మందు ఉందా? అది ఎలా తయారువుతోంది.. వ్యాక్సీన్తో వైరస్ కంట్రోల్ అవుతుందా? ఇదే సరైనా మందు అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. వ్యాక్సీన్ తో కరోనా నియంత్రణ సాధ్యమవుతుందా? అసలు కరోనా మెడిసిన్ ఎలా తయారువుతోంది. క�
కరోనా ఎఫెక్ట్- ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ విసిరిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ..