Home » Covid-19
కరోనా వైరస్ తెలంగాణలో చాప కింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 6కి చేరింది. యూకే నుంచి వచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారినపడ్డాడు. వెంటనే ఆ వ్యక్తిని అధికారులు గాంధీ ఆసుపత్రి�
కరోనా వైరస్ బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కరోనా వైరస్కు మందులేదు.. కేవలం కరోనా సోకకుండా నివారణ చర్యలు మాత్రమే తీసుకోవడమే మిగిలింది.. అంతకంటే చేసేది ఏమి ఉండదు.. చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్.. భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలకు పాకుతోంది. విదేశాల న�
కరోనా ఎఫెక్ట్- స్వీయ నిర్భందంలోకి వెళ్లిన పాపులర్ కమెడియన్ ప్రియదర్శి..
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. Covid-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ అవసరమైన నివారణ చర్యలు చేపడుతున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైరస్ సోకిన వారిని చికిత్స కూడా అందిస్తు�
ఏప్రిల్ 02వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు..భారతదేశానికి కాలసర్ప దోషం ఉందని స్వాత్మానేంద్ర సరస్వతి 10tvకి వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో… దేశ రక్షణ కోసం, ప్రపంచంలో ఉండే మానవాళికి శుభం కలగాలని యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 2020, మార్చి 18వ తేదీ బ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. కరోనా గజగజలాడిస్తోంది. 160 దేశాలకు విస్తరించిన కరోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాప కింద నీరులు
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంట్లోనే డాక్టర్లతో సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తనకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనకోసం ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ రూమ్లో రెస్ట్ తీ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. నిపుణుల పరిశోధనల్లో భయపెట్టే నిజాలు తెలుస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లో కూడా రోజురోజుకు విస్తరిస్తుంది. అయితే కరోనా వైరస్ ఇండియన్ ఆర్మీకి కూడా పాకింది అనే విషయం ఇప్పుడు కంగారు పెట్టేస్తుంది. లడఖ్ స్కౌట్స్లో పనిచేసే ఓ జవాన్కు కోవిడ్-19 సోకినట్లుగా ఇండియన్ ఆర్మీ వె�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిడ్ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి చెప్పారు. మార్చి17 మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడూతూ.. ప్ర�