Home » Covid-19
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ ఆచరించాలని ఇచ్చిన పిలుపు నేపధ్యంలో ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఇందులో భాగంగా ఢిల్లీ మెట్రో సేవల�
కరోనా ఎఫెక్ట్ : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ వీడియో సందేశం..
భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్ చెందిన సంస్థ కరోనా వైరస్ కిట్ల తయారీకి సంబంధించిన లైసెన్స్ ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) నుంచి పొందింది. ఈ సంస్థ rRT-PCR యంత్రాలను ఉపయోగించి వైరస్ ని పరీక్షించే కిట్లను తయారు చేస్త�
30 రోజుల పాటు ‘ఏసీకే’, ‘టింకిల్’ యాప్స్ ఫ్రీ యాక్సెస్ ఆఫర్ చేసిన రానా
విశాఖలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా ప్రబలుతున్న క్రమంలో..విశాఖలోని చెస్ట్ హాస్పిటల్ని పూర్తిగా కోవిడ్ – 19 ఆసుపత్రిగా మార్చేశారు. ప్రస్తుతం పాజి�
సామాజిక బాధ్యతగా టీవీ పరిశ్రమ షూటింగ్స్ నిలుపుటకు నిర్ణయం..
ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాజిటివ్ 23ఏళ్ల యువకుడు పరారయ్యాడు. ఐసోలేషన్ వార్డు నుంచి అతడు తప్పించుకుని పారిపోయినట్టు వైద్యాధికారులు గుర్తించారు. పారిపోయిన యువకుడి కోసం పోలీసులు, వైద్యాధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే �
కరోనా ఎఫెక్ట్ - మెగాస్టార్ చిరంజీవి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియచేస్తూ వీడియో విడుదల చేశారు..
కరోనా వైరస్ ధరిచేరకుండా మాస్క్లు, గ్లోవ్స్ను వాడుతున్నా, వాటివల్ల వైరస్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును ఇది నిజం. అందరూ జాగ్రత్తగా మాస్కులు వాడతున్నారు, గ్లొవ్స్ వేసుకుంటున్నారు. అవి కూడా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరి�
విదేశాల నుంచి వచ్చిన వారు నిబంధనలు పాటించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం సూచించింది. వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసు జారీ చేయబడుతుందని వెల్లడించింది. ఈ మేరకు 2020, మార్చి 19వ తేదీ గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. దీనిని అతిక్రమించిన వారికి