Home » Covid-19
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. వర్క ఫ్రమ్ హోమ్ చేసే హోదాలో ఉన్న వాళ్ల మాట సరే. మరి రోజు వారీ కూలీలు, శారీరక శ్రమ చేసే వారు తప్పనిసరిగా విధుల్లోకి రావలసిందే కదా. వీరందరికీ పనికిరాలేకపోయినా మార్చి, ఏప్రిల్ నెలల్లో పూర్తి జీతా�
కోవిడ్ – 19 మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలో 258 కేసులు నమోదు కాగా..ఐదుగురు మృతి చెందారు. దీంతో కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్ ని కరోనా తాకింది. వాషింగ్టన్ లోని వైట్ హౌస్ లో(శ్వేతసౌధం) తొలి పాజిటివ్ కేసు నమోదైంది. వైట్ హౌస్ లో పని
కరోనాను ఆషామాషీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి �
కరోనా దెబ్బకు గతంలో ఎప్పుడూ చూడనంతగా.. అనేక దేశాల్లో ఎవ్వరూ బయట తిరగక నిర్మానుష్య వాతావరణం కనిపిస్తుంది. మనదేశంలో అయితే ఇంకా అటువంటి పరిస్థితి కనిపించట్లేదు కానీ, ఈ ప్రమాదకరమైన వైరస్ దెబ్బకు వణికిపోక తప్పట్లేదు. ప్రపంచంలోకెల్లా మంచి వైద్య�
కరోనా ఎఫెక్ట్ : కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న అల్లు అర్జున్..
కరోనా ఎఫెక్ట్ : సినిమా షూటింగులు, థియేటర్లు మరికొద్ది రోజుల పాటు బంద్..
కరోనా ఎఫెక్ట్ - ప్రధాని పిలుపుకు దేశమంతా స్పందించాలన్న పవన్ కళ్యాణ్..
ప్రియుడు, ముంబైకు చెందిన సింగర్ భవ్నీందర్ సింగ్ను పెళ్లాడిన అమాలాపాల్..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చుతోంది. ప్రపంచదేశాల్లో భారతదేశాన్ని కూడా కరోనా పట్టిపీడుస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ఉధృతి ఎలా మారుతుంది అనేదానిపై తీవ్ర భయాందోళన నె