Home » Covid become pandemic
కరోనా నుంచి భారత్ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేటు కేవలం 2శాతం మాత్రమే నమోదు అయ్యింది. దీంతో భారత్ లో కోవిడ్ కనుమురుగు అయినట్లుగా భావిస్తున్నారు.