Home » covid booster dose
అమెరికా దేశంలో తాజాగా కొవిడ్ మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా కొవిడ్ బూస్టర్లకు అమెరికన్ ఆరోగ్య సంస్థ ఆమోదించింది. యూఎస్ వ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో 6 నెలలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్లందరూ కొవిడ్ బ
కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏదైనా రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై ‘కార్బెవాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. దీనికి కేంద్రం తాజాగా అంగీకారం తెలిపింది. ముందు తీసుకున్న వ్యాక్సిన్లకు భిన్నమైన దానిని బూస్టర్ డోసుగా అనుమతించడం దేశంలో ఇదే �
కొవిడ్ బూస్టర్ డోసును యుక్త వయస్సు వాళ్లందరికీ రేపటి (జులై 15) నుంచే ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 75రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డోసులు అందించనుంది ప్రభుత్వం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ డ్రైవ్ ను కొనసాగిస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత.. బూస్టర్ డోసు (మూడో డోసు) ఎప్పుడు అందించాలని అనేదానిపై భారత వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల బృందం చర్చలు జరుపుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. రోజురోజుకీ మ్యుటేషన్లు చెందుతూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ కూడా కొవిడ్ బూస్టర్ డోసును ఇవ్వనన్నట్టు ప్రకటించింది.
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతున్న వెళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన దగ్గర ఓ గుడ్ న్యూస్ ఉందంటూ ముందుకొచ్చారు. ఫైజర్-బయోఎన్ టెక్ అభివృద్ధి చేసిన
అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై పెద్దవారందరికి కొవిడ్ బూస్టర్ తప్పనిసరి చేసింది.
పేద దేశాల్లో కంటే ధనిక దేశాల్లోనే కొవిడ్ బూస్టర్ పంపిణీ ఎక్కువగా జరుగుతోంది. అసమాన స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏడాదిన్నర దాటింది.. వ్యాక్సిన్లూ వచ్చాయి. కానీ, కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగలేదు. ఈ వైరస్.. ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. ఇంకా అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేం