Home » covid care center
ఓ గోశాలలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఈ గోశాలలోని కోవిడ్ బాధితులకు గోమూత్రంతో వైద్యం చేస్తున్నారు. గోమూత్రంతో తయారైన ఔషధాలతో వైద్యం చేస్తున్నారు. ‘గోమూత్రం’ గోమూత్రంతో పాటు గోమూత్రంతో తయారు
ఏపీలో కలకలం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కేసు దర్యాఫ్తులో భాగంగా ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. దుబాయ్ కేంద్రంగా �
విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాద ఘటన తర్వాత రమేశ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రమేశ్ బాబు పరారీలో ఉన్నారు. ఈ ప్రమాదంపై దర్యాఫ్తు కొనసాగుతోంది. ఆగస్టు 30న విచారణకు హాజరుకాకప
విజయవాడ రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన తల్లి,