Home » covid care center fire accident
విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కరోనా కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రముఖ డాక్టర్, రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ అధినేత డాక్టర్ రమేష్ బాబు పరారీ అయ్యారు. స్వర్ణ ప్య�
ఏపీలో సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై ఇవాళ(ఆగస్టు 21,2020) విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. 8వ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు కేసుని విచారించనుంది. ఈ ఘటనలో అరెస్ట్ అయిన రమేష్ ఆసుపత్రి ముగ్గురు సిబ్బంది దాఖలు చేసిన బెయిల్ పిటిష�