Home » Covid Cases
భారత్ బీ అలర్ట్.. ముందుంది కరోనా కల్లోలం..!
శుక్రవారం నమోదైన 20వేల 971కేసులతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ శనివారం 5మృతులు సంభవించాయని రికార్డులు చెబుతున్నాయి.
ఢిల్లీ హెల్త్ మినిష్టర్ సత్యేందర్ జైన్ శనివారం మాట్లాడుతూ.. ఒక్కరోజులోనే దాదాపు 20వేల కొవిడ్ కేసులు నమోదయ్యయాని పాజిటివిటీ రేటు 19శాతంగా ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నరంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్
మాస్కులు లేకుంటే.. కరోనా ప్రోటోకాల్ పాటించకపోతే.. పెట్రోల్ పంపు నుంచి ఖాళీ చేతులతో తిరిగి రాక తప్పదు.
ఆంధప్రదేశ్లో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 547 కోవిడ్ కేసులు నమోదు కాగా నిన్న 840 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు విడదల చేసిన హెల్త్ బులెటిన్
భారత్ను కమ్మేస్తున్న కరోనా
భారతదేశంలో కరోనా తన భీకర రూపాన్ని మరోసారి చూపుతోంది. గత 24 గంటల్లో 58 వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇదే సమయంలో 534 మంది మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనాకు తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యూరోప్లో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 122 మందికి కోవిడ్ సోకింది. అదే సమయంలో 103 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.