Home » Covid Cases
కరోనా మరోసారి దేశవ్యాప్తంగా చెలరేగిపోతుంది. మహారాష్ట్రలో ఒక్క ఆదివారం రోజే రికార్డు స్థాయిలో 11వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా, ఒమిక్రాన్ పేషెంట్లు 50మంది ఉన్నట్లుగా రికార్డులు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 30వేల 717 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
కేంద్రం హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కొవిడ్-19 గురించి విలువైన సూచనలిచ్చింది. ఎవరైతే జ్వరం, తలనొప్పి, గొంతు మంట, శ్వాస ఆడకపోవడం, ఒళ్లునొప్పులు, వాసన లేదా రుచి కోల్పోవడం, నీరసం...
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 141 కేసులు నమోదవగా, తాజాగా 162 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 82 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు సూచనలు చేస్తూ కేంద్రం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నిరాష్ట్రాలకు లేఖ రాశారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకుతుంది. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నవారికి అంత ప్రమాదం ఉండదు
ఓల్డ్ సిటీలో ఒమిక్రాన్ కేసు.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ
యూకేలో పెరుగుతున్న కోవిడ్ కేసులు..!