Home » Covid Cases
ఢిల్లీలో 1,410 కొత్త కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కారణంగా 14 మంది మరణించారు.
ఒమిక్రాన్ బాధితుల్లో యువతే ఎక్కువ..!
పాకిస్తాన్లో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకీ డెంగ్యూ కేసుల పరిస్థితి తీవ్రంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కాగా కోవిడ్ కారణంగా ఒక్కరూ మరణించ లేదని వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
Covid Cases Comes down in Delhi from 2-3 Days
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది.
దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. RTPCR పరీక్ష సవాళ్లను ఎదుర్కొంటున్న పరిస్థితులలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల (RATS) విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు.
కోవిడ్ కేసులు కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలున్నాయని..రెండు మూడు రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ఢిల్లీ వైద్యశాఖా మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.
ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు సమావేశం అవుతోంది.